IndiGo Airbus Deal: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇప్పుడు మునుపటి కంటే పెద్దదిగా మారబోతుంది. విమానయాన రంగ చరిత్రలో అతిపెద్ద డీల్ను కంపెనీ నిర్వహించింది. యూరోపియన్ ఎయిర్లైన్కు 500 విమానాలను...
మహేంద్ర సింగ్ ధోనీ క్రికెటర్గా సక్సెస్ సాధించిన తర్వాత కెప్టెన్గా సూపర్ సక్సెస్ని సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు వ్యవసాయంలోనూ భారీ లాభాలను మహేంద్రుడు ఆర్జిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్లో పెట్టుబడులు పెట్టిన ధోనీ, సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటలను దేశవిదేశాల్లో అమ్ముతున్నాడు. కడక్నాథ్ కోళ్లు, పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి అడగుపెట్టిన ధోని, కొన్ని రోజుల కిందటే సినిమా ప్రొడక్షన్ రంగంలోకి దిగాడు. ధోనీ భార్య సాక్షికి సినిమాలంటే మస్త్ పిచ్చి.. దీంతో ‘ధోనీ ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ని ఆమె ప్రారంభించారు. ఈ బ్యానర్లో మొదటి సినిమాగా ‘LGM’ని నిర్మిస్తున్నారు.
వెస్టిండీస్తో సిరీస్ కోసం భారత జట్టు కరీబియన్ దీవిలో అడుగుపెట్టింది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. అయితే, టీ20 లకు హార్దిక్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఈ సిరీస్కు ముందు, టీమిండియా ఆటగాళ్లు సరదాగా కరేబియన్ దీవిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయితే.. ఈ వీడియోను ఇషాన్ కిషన్ షూట్ చేశాడు.