ఇండోర్లోని ఒక చిన్న ఐటీ కంపెనీ సరికొత్త సాఫ్ట్ వేర్ ను సృష్టించింది. తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని తీసుకురానుంది. పని-జీవిత సమతుల్యతను కాపాడడానికి అసాధారణమైన మార్గాన్ని ఉద్యోగులకు అందించనుంది....
పసిడి ధరలు కాస్త బ్రేక్ తీసుకోవడంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు ఏమీ నిల్వ లేదు.. ఎందుకంటే.. పసిడి ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి.. నిన్నటి...
ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్లు ప్రకటించాయి. అయితే మరో టెక్ దిగ్గజ...
పార్లమెంట్లో ఐదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోందని.. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ప్రపంచ సవాళ్లను భారత...
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేటెస్ట్గా ఓ సంచలన రికార్డ్ నమోదు చేశాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్గా ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న...
సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై...
కైరోలో బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2023 లో భారతదేశంకు స్వర్ణం దక్కింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది. పోటీలో నిలిచిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్...
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. తన తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. తిలక్ యాదవ్ తండ్రి కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...