1963లో కలుసుకున్నారు.. 2023లో పెళ్లి చేసుకున్నారు..
విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉగాది వేడుకలు
రాష్ట్రపతి నిలయం సందర్శించండి.. ప్రజలకు ద్రౌపది ముర్ము పిలుపు
నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. రూ. 10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం..
లాటరీలో రూ.2.9 కోట్లు.. భర్తకు హ్యాండిచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుంది..
ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలి?
జగన్ గుడ్ న్యూస్.. నేటినుంచి పాఠశాల పిల్లలకు రాగిజావ పంపిణీ
శాసనసభ ను రణసభగా మార్చొద్దన్న సోము వీర్రాజు
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలను అభినందించిన చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వంపై కూనంనేని విసుర్లు

Latest News

ఉద్యోగుల ఆరోగ్యం కోసం ‘దయచేసి ఇంటికి వెళ్లండి’ అంటున్న కంపెనీ

ఇండోర్‌లోని ఒక చిన్న ఐటీ కంపెనీ సరికొత్త సాఫ్ట్ వేర్ ను సృష్టించింది. తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని తీసుకురానుంది. పని-జీవిత సమతుల్యతను కాపాడడానికి అసాధారణమైన మార్గాన్ని ఉద్యోగులకు అందించనుంది....

మళ్లీ పసిడి ధరల పరుగు

పసిడి ధరలు కాస్త బ్రేక్‌ తీసుకోవడంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు ఏమీ నిల్వ లేదు.. ఎందుకంటే.. పసిడి ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి.. నిన్నటి...

ఇంటికి పంపకుండా.. జీతంలో కోత పెట్టిన ఇంటెల్

ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. అయితే మరో టెక్‌ దిగ్గజ...

సప్తరిషి బడ్జెట్‌.. 7 అంశాలకు ప్రాధాన్యత.. సామాన్యుల సాధికారతే లక్ష్యం

పార్లమెంట్‌లో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోందని.. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ప్రపంచ సవాళ్లను భారత...

హిస్టరీ క్రియేట్ చేసిన అశ్విన్‌.. తొలి భారత బౌలర్‌గా..

భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేటెస్ట్‌గా ఓ సంచలన రికార్డ్ నమోదు చేశాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న...

పాకిస్తాన్‌పై సచిన్ శివతాండవం.. ఆ అద్భుత గెలుపుకు 20 ఏళ్లు..

సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై...

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ – 2023 లో భారత్ కు స్వర్ణం

కైరోలో బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2023 లో భారతదేశంకు స్వర్ణం దక్కింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది. పోటీలో నిలిచిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌...

భారత క్రికెటర్ ఉమేష్ యాదవ్ కు పితృ వియోగం

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. తన తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. తిలక్ యాదవ్ తండ్రి కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...