Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

తమ్ముళ్లు అదిరిందా అంటున్నాడు.. వచ్చే ఏడాది బాబుకు బాగా అదిరిపోతుంది

ఎన్టీఆర్‌ వందో జయంతి వేడుకలు, టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదు అని...

లైవ్‌లో టీడీపీ మేనిఫెస్టో చించివేసి డస్ట్‌బిన్‌లో వేసిన మంత్రి..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఓ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జోగి రమేష్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు...

గుణం లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు.. ఏ దిక్కుకైనా వెళ్లవచ్చు దిక్కుమాలిన బాబు వైపు తప్ప..!

చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సినీ నటుడు, దర్శక నిర్మాత, ఏపీఎఫ్సీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.. విజయవాడలో వైసీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఎన్టీఆర్...

ఎన్టీఆర్‌ అసలైన వారసుడు దేవినేని..!

స్వర్గీయ నందమూరి తారకరామారావు వందో జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా ఈ ఉత్సవాలను జరుపుతున్నారు.. ఎన్టీఆర్‌ వారసుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు...

అచ్చెన్నాయుడు పడుకోవటానికి ఒక సెంటు సరిపోదట.. ఆయనకు ఒక ఊరు కూడా సరిపోదు..

టీడీపీ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి జోగి రమేష్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను నిండు నూరేళ్ళు జీవించి ఉండేవాడిని అని...

సీఎం ధనికుడు.. ప్రజలు పేదలు.. పుట్టబోయే బిడ్డ పైనా అప్పు వేసేలా ఉన్నారు

రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తాం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్దంగా ఉంది అని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.....

అవినాష్‌రెడ్డి బెయిల్‌పై అదే సీన్‌..!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై...

విజయవాడ నుంచి హజ్‌ యాత్రికుల కోసం విమానాలు..

ముస్లింలు హజ్ ‍యాత్ర పవిత్రంగా భావిస్తారు.. తమ జీవితంలో ఒక్కసారైనా హజ్‌ యాత్రకు వెళ్లాలని తాపత్రయపడతారు.. అయితే, హజ్‌ యాత్రికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తేనే...

విపక్షాలను తప్పుబట్టిన సీఎం జగన్‌.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు..

ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీ ఇలా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టు...

బందరు పోర్టుతో చరిత్రను మార్చబోతున్నాం..

బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తపసిపూడిలో సముద్రుడికి హారతిచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. బందరు పోర్టు పనులకు ప్రారంభోత్సవం చేశారు.....

బెంగళూర్ వర్షాలకు కృష్ణా జిల్లా యువతి బలి..

బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై...

వైసీపీపై కేశినేని నాని ప్రశంసలు.. టీడీపీలో కలవరం..!

విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడూ కేశినేని నాని పేరు హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది.. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు సొంత పార్టీలోనూ కలవరం సృష్టిస్థాయి.. మరికొన్ని సార్లు అధికార పార్టీకి కూడా విరుచుకుపడతారు.. కానీ,...

పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన విష్ణుకుమార్‌ రాజు

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్న విష్ణుకుమార్‌ రాజు.. త్వరలో మరో పార్టీలో చేరతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అందుకోసమే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని.. కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంట్‌...

వాలంటీర్‌ వ్యవస్థ తులసి మొక్క లాంటిది..

జగన్‌కు వాలంటీర్లు ఒక సైనం.. కానీ, చంద్రబాబుకు వాళ్లంటేనే కడుపు మంట అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ...

చంద్రబాబుకు సవాల్.. చూపిస్తే క్షమాపణ చెబుతాం.. లేదంటే అబద్దమని ఒప్పుకోవాలి..!

చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆర్ 5 జోన్ లే అవుట్ లలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఈ రోజు పర్యటించారు.. నవులూరు,...

గంగిరెడ్డి వ్యవహారంలో ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి..

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు...

తాడిపత్రిలో రౌడీ యిజం లేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఫైర్

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో నేనే రౌడీ, నేనే రారాజునంటూ 30 సంవత్సరాలు చక్రం తిప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం డీజే డాన్స్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, విధి రాతనుఎవరు మార్చలేరంటూ...

ఏపీలో ఆ 20 మండలాల్లో హై అలర్ట్.. వడగాల్పులతో జాగ్రత్త

ఏపీలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండబోతోంది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ...

భూ పంపిణీ ఏర్పాట్లో సర్కార్‌

పేదలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆర్5 జోన్‌లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు అధికారులు.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని పేదలకు 1402.58 ఎకరాలలో భూ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.. నిడమర్రు, కృష్ణాయపాలెం,...

ఎన్నికల పొత్తులతో పవన్‌ పెళ్లిళ్లు, విడాకులకు ముడిపెట్టిన సీఎం..!

ఎన్నికల్లో పొత్తుల విషయంలో విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా నిధుల విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన...

Latest Articles