చిత్తూరు

టమోటా రైతు గోడు వినేదెవ్వరు?

టమోటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్లోకి వెళ్ళి టమోటా కొనే వినియోగదారులు భారీగా ధర చెల్లించాల్సి వస్తోంది. కేజీ 15 నుంచి 20 రూపాయల వరకూ ధర పలుకుతోంది. అదే ఖరీదైన...

2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఆ ప్రాంతీయ పార్టీ కనుమరుగు..! అది ఏ పార్టీ..?

2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో...

వావ్… టీటీడీ యాప్ కి సూపర్ రెస్పాన్స్

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు. టీటీడీ దర్శనం టికెట్లు జారీచేసిన, ఏ పథకం ప్రారంభించినా దానికి వెంటనే స్పందిస్తారు భక్తులు. తాజాగా టీటీడీ ప్రారంభించి యాప్ కి భక్తుల నుంచి ఆదరణ...

లోకేష్‌ పాదయాత్రలో స్పృహతప్పిన తారకరత్న.. సీరియస్‌..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యాత్రలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు సినీ నటుడు నందమూరి తారకరత్న.. లోకేష్‌ యాత్రలో ఆయన స్పృహతప్పి పడిపోయారు.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను వెంటనే...

ప్రజలు అండగా ఉండేది జగన్ కే.. చంద్రబాబుకి కాదు

ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. పొత్తు పొడుపులు.. విమర్శలు.. పెదవి విరుపులు.. విమర్శలు.. ఇవే ఏపీలో నడుస్తున్నాయి. మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ డైమాండ్...

భక్తులకు షాకిచ్చిన టీటీడీ..

భక్తులకు మరో షాక్‌ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వసతి గదుల అద్దెను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత...

న్యూ ఇయర్ జోష్..రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతులు

ఏపీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2023 దృష్ట్యా పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఇవాళ రాత్రి జాతీయ రహదారులపై, స్థానిక రోడ్లపై నూతన...

కుప్పంలో పోటీపై విశాల్‌ క్లారిటీ.. నాకు ప్రత్యేక అనుబంధం ఉంది..

తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న తమిళ నటుడు విశాల్.. తెలుగువాడైన విశాల్‌.. తమిళ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లో అడుగుపెట్టినా.. మనవాళ్లు కూడా బాగానే ఆరిస్తూ వస్తున్నారు.. ఇక, విశాల్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో...

రోజుకో గజరాజు ప్రాణం తీస్తున్న కరెంట్

కరెంట్ షాక్ లు గజరాజుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఆడ ఏనుగు విద్యుత్ షాక్ గురై మృత్యు వాత పడింది.గత రెండు నెలలుగా ఇప్పటికే 4-5 ఏనుగులు...

శ్రీవారి భక్తులకు త్వరలో అందుబాటులోకి గోవింద యాప్‌

కలుయుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు సంఖ్య రోజు రోజకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందంచేందుకు...

వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా..? అయితే ఇది మీకోసమే..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఎప్పుడైనా భక్తుల రద్దీ ఉంటుంది.. ఇక, వైకుంఠ ఏకాదశి లాంటి ప్రత్యేక రోజుల్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే, భక్తుల రద్దీ...

మనసున్న మారాజు సీఎం జగన్‌.. గంటల వ్యవధిలోనే ఓ తల్లికి సాయం..

మనసున్న మహారాజు సీఎం వైఎస్‌ జగన్‌.. మరోసారి తన మంచి మనసు చాటుకున్నారుఅన్నమయ్య జిల్లా పర్యటనలో ఓ బాలుడి పరిస్థితి చూసి చలించిపోయారు.. 4వ దశ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన...

మరో శుభవార్త చెప్పిన టీటీడీ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇప్పటికే డిసెంబరు నెలకు సంబంధించిన రూ.300 దర్శన కోటాను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది.. కోటా...

తిరుమల లడ్డూ బరువు, నాణ్యతలో తేడా లేదు

తిరుమల వెళ్లి ఏడుకొండలవాడిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత వుంటుందని, కోరిన కోరికలు ఆ శ్రీనివాసుడు తీరుస్తాడని అంటారు. శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలు వద్దంటోంది టీటీడీ. తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదం...

తిరుపతిలో పట్టపగలు దారిదోపిడీ

టెంపుల్ సిటీ తిరుపతిలో పట్టపగలు భారీ దారి దోపిడీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గంటలో దుండగులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఒక కారులో భూమి రిజిస్ట్రేషన్...

ఆ వార్తలు నిజం కాదు.. క్లారిటీ ఇచ్చిన దేవాదాయ శాఖ

ఏపీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి అభిషేకం టికెట్ ధరలు పెంతుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. కాణిపాకం...

Latest Articles