గుంటూరు

అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది : పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని, ఇందులో భాగంగానే కులాల మధ్య అంతరాలు తగ్గించి సఖ్యత పెంచేందుకు జనసేన కృషి చేస్తోందన్నారు....

సీఎం జగన్‌ సవాల్‌.. చంద్రబాబు, పవన్‌కు దమ్ముంటే రండీ..!

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే కాకరేపుతున్నాయి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌కు బహిరంగ సవాల్‌ విసిరారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. దమ్ముంటే...

బీజేపీకి కన్నా గుడ్‌బై.. అసలు విషయం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బిగ్‌ షాక్‌ తగిలింది.. పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి...

వైసీపీ సంచలన ఆరోపణలు.. ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు స్కీం..

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కామెంట్లు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. అయితే, వైసీపీ నేతలు కోటంరెడ్డిపై కౌంటర్‌ ఎటాక్‌కు...

ప్యాకేజీ స్టార్ అంటే గొంతు పిసికి చంపేస్తాడా? భోజనంలో విషం పెట్టి చంపుతారా..?

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ వేదికగా మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఆయన సంబరాల రాంబాబు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, పవన్‌...

వైసీపీలో కలకలం సృష్టిస్తోన్న సుచరిత వ్యాఖ్యలు..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. రాజకీయంగా మా మనుగడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే అని స్పష్టం చేస్తూనే.. నేను...

2022లో పల్నాడు జిల్లాలో 15 పీడియాక్ట్ కేసులు నమోదు

ఈఏడాది గుంటూరు జిల్లా నుంచి విడిపోయి పల్నాడు జిల్లా ఏర్పడింది. జిల్లాలో శాంతిభద్రతలపై నరసరావుపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగిన...

హైవే రన్‌వేపై ట్రయల్ రన్ విజయవంతం

బాపట్ల జిల్లాలో కొరిశపాడు- రేణింగవరం మధ్యఎన్‌హెచ్‌-16 పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో.. ఎన్టీవీ తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ వీఎమ్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రయల్...

చనిపోయిన వారు రాష్ట్రం కోసం సమిధులుగా మారారు : చంద్రబాబు

నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8...

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. అన్నీ చూడలేరు.. ఇవన్నీ కట్‌

రేపటి పౌరుల నేటి అవసరం టెక్నాలజీ.. అందుకే ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌... బాపట్ల జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. యడ్లపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి...

సీఎం గుడ్‌న్యూస్‌… 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు..

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ వర్గాలకు శుభవార్త చెబుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఇప్పుడు విద్యార్థులకు శుభవార్త చెప్పారు...

రోడ్లు వేయని మాట వాస్తవమే.. ఒప్పుకున్న ఏపీ మంత్రి.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.. ఏకంగా రోడ్ల పరిస్థితిపై క్యాంపెయిన్లు కూడా చేశారు.. కొందరు స్వాములు కూడా రోడ్ల పరిస్థితిపై సెటైర్లు వేసిన...

తెలుగుతల్లికి క్షమాపణ చెప్పి ఏపీలోకి కేసీఆర్‌ అడుగుపెట్టాలి : విష్ణువర్థన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ఇటీవల ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. దీంతో జాతీయ రాజకీయ సమీకరణాలు మారుతాయనే వాదన వినిపిస్తూనే...

Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర వాయిదా

నేడు మంగళగిరిలో జనసేన లీగల్‌ సెల్‌ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర...

నారా లోకేష్‌ ఎఫెక్ట్.. టీడీపీని వీడిన సీనియర్‌ నేత.. అంతా మీరే చేశారు..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఫోకస్‌ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న గంజి చిరంజీవి టీడీపీకి గుడ్‌బై చెప్పారు.....

ఏపీ సర్కార్‌ కొత్త టీవీ చానెల్‌.. ఎందుకో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది.. సొంతంగా ఓ టీవీ చానెల్‌ను ప్రారంభించనుంది సర్కార్‌.. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ చైర్మన్ గౌతంరెడ్డి వెల్లడించారు.. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి త్వరలో కొత్త...

మరో టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి.. ఇది వైసీపీ గూండాల పనే..!

తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్‌లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన గూండాల చేతిలో పలువురు మా పార్టీ నేతలు ప్రాణాలు పోయాయని మండిపడుతోంది టీడీపీ.....

బిచ్చగాడి కొత్త ట్రెండ్.. అంతా ఫాలో అయిపోతారేమో..?

కొందరు ట్రెండ్‌ సెట్‌ చేస్తారు.. మరికొందరు అది ఫాలో అయిపోతుంటారు.. ఇక, ఎప్పటికప్పుడు ట్రెండ్‌ మారుతూ ఉంటుంది.. అన్ని రంగాలపై ఆ ట్రెండ్‌ కొన్ని సార్లు ప్రభావం చూపుతుంటుంది.. తాజాగా, ఓ బిచ్చగాడు...

జగనన్న విద్యా కానుక.. హంగూ ఆర్భాటం మాత్రమే : పరచూరి అశోక్‌బాబు

క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టం రాష్ట్రంలో గతంలో మూడవ ర్యాంకులో ఉంటే... దాన్ని నేడు 19వ ర్యాంకుకు దిగజార్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు విమర్శలు గుప్పించారు. 10వ తరగతి ఉత్తీర్ణత...

నరేష్, పవిత్ర మాదిరిగా బీజేపీ, వైసీపీ సహజీవనం : సీపీఐ రామృష్ణ

వైసీపీ-బీజేపీలపై విమర్శలు గుప్పించా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ-బీజేపీ మధ్య బంధం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ-బీజేపీ బంధం గురించి చెప్పినందుకు వైసీరీ...

Latest Articles