ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల ఏపీకి చెందిన కొందరు నేతలు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.....
ఏపీ బీజేపీలో జిల్లాల అధ్యక్ష పదవుల మార్పు కలకలం సృష్టిస్తోంది.. ఇటీవలే ఆరు జిల్లాలకు అధ్యక్షులను మార్చేశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. మార్చిన జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా...
పెన్షనర్లకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పెన్షన్ను దశల వారీగా పెంచుతామని, మొత్తం రూ. 3,000 అందిస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఆ హామీ మేరకు ఏటా రూ. 250...
ఏపీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ -2023 దృష్ట్యా పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆంక్షలు అమలులోకి తెచ్చారు. ఇవాళ రాత్రి జాతీయ రహదారులపై, స్థానిక రోడ్లపై నూతన...
ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారికి శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోలీస్ రిక్రూట్మెంట్ గరిష్ట వయస్సును రెండేళ్ల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి...
ఖాకీ సినిమా స్ఫూర్తితో దేశంలోని పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్రాల దొంగల ముఠాను కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గుడివాడ గౌతమ్ స్కూల్ ఏరియాలో జరిగిన...
పండుగ వచ్చిందంటే బాదుడే అనేలా వుండేవి. కానీ ఇప్పుడు సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్లి వచ్చేవారికి ఆ సంస్థ ఎండీ ఆఫర్లు ప్రకటించారు. సంక్రాంతికి...
ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ లో బలపడిన...
ఎన్నికలకు ఇంకా సమయంలో ఉన్నా.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి.. ఈ తరుణంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర...
విజయవాడలోని భవానీద్వీపం అంటే తెలియని వారు ఉండరు... కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలు ఇక్కడ పర్యాటకం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంది.. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం... మరోవైపు భవానీద్వీపంకు వచ్చే పర్యాటకుల...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్... ఇటీవల పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. ఆ తర్వాత ఆంక్షల మధ్య ఆయన వైజాగ్ను...
ఆత్మగౌరవం ఉన్న ఏ పార్టీ కూడా బీజేపీతో కలవదు.బీజేపీకి ఊడిగం చేయననే స్థాయిలో పవన్ కామెంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..?బీజేపీ పాచిపోయిన లడ్డూలిచ్చిందన్న పవన్.. ఇప్పటికీ పాచిపోయిన లడ్డూలతోనే అంటకాగుతున్నారు.ఏ మాత్రం ఆత్మగౌరవం...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన, పవన్ చేసిన కామెంట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.. ఆ పార్టీకి ఓ విధానం లేదు అని...
పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు, నిర్బంధాల తర్వాత విజయవాడ చేరుకున్నారు.. అయితే, నోవాటెల్ హోటల్లో బస చేసిన పవన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బృందం, టీడీపీ అధినేత...
ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది... రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతోంది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన కొద్దిసేపటికే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పవన్...
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంది.. మరోవైపు.. జనసేనతో పాటు బీజేపీతోనూ పొత్తుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కొన్నిసార్లు నేతల కామెంట్లు చూస్తే స్పష్టమవుతూనే ఉంది.. ఇది ఎప్పటికప్పుడు...
టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. అన్స్టాపబుల్ 2 షో ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారింది.. తొలి...
అమరావతి రైతుల పాదయాత్ర సాగుతోన్న సమయంలో.. దానికి వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.. విశాఖ కేంద్రంగా ఎందుకు రాజధాని వద్దు అని నిలదీస్తున్నారు.. ఇప్పటికే అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ...
తన దృష్టికి వచ్చిన ఆక్వా రైతుల సమస్యలపై సీరియస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వాటి పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు.. ఆక్వా ధరల...
ఇంద్రకీలాద్రి పై ఏపీ డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది. దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అయితే.. ఆలయానికి...