ఎక్కడ పుట్టాయో తెలీదు.. తల్లి ఎక్కడుందో జాడ లేదు.. నంద్యాల జిల్లాలో నాలుగు పులిపిల్లలు తల్లి కోసం తపిస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం వద్ద లభించిన పులి పిల్లలను...
ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేయడం కోసం అధికార పార్టీ నానా తిప్పలు పడుతోంది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఈ మేరకు రంగంలోకి దిగారు....
శ్రీశైలం లో శివునికె శఠగోపం పెడుతున్నారా.....ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ముసుగులో దర్శనాలు, అభిషేకాల దందా జరుగుతోంద... ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎందుకు వివాదాల్లో కూరుకుపోతున్నారు...ఇంతకీ శ్రీశైలం లో ఏమి జరుగుతోంది. శివుని...
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై ఆంధ్రప్రదేశ్లో పెద్ద రచ్చే జరుగుతోంది.. అధికార వైసీపీ నేతలు ఇద్దరు నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ప్రజలు చనిపోతే...
ఇష్టమైన బిర్యానీపై ఆఫర్ అంటే వదులుతారా..? వందలాది మంది తరలివచ్చారు.. తోపులాట, ఘర్షణ, ట్రాఫిక్ జామ్ వరకు వెళ్లింది వ్యవహారం.. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దేందుకు లాఠీలకు పని చెప్పాల్సి...
నంద్యాల జిల్లా డోన్ లో అల్లరిమూకల ఆగడాలు మితిమీరిపోయాయి. విద్యార్థులు గ్యాంగ్ లుగా ఏర్పడి వీధుల్లో కర్రలతో , రాళ్లతో కొట్టుకుంటుంటే...మరోవైవు రౌడీ గ్యాంగ్ లు కత్తులు, కర్రలు, వేట కొడవళ్ళతో రోడ్డుపైనే...
వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఓటేసి తప్పు చేశానంటూ ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త.. తన చెప్పుతో తానే కొట్టుకున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. పూర్తి వివరాల్లోకి...
ఎన్నికల్లో పోటీ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవే నాకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు.. మీరు గెలిపించి అసెంబ్లీకి...
గ్రామీణ ప్రాంతాలలో విజృంభిస్తుంది లంపీ వైరస్. మద్దికేర మండలం పత్తికొండ మండలాలలో పశువులకు సోకింది లంపీ వైరస్. జిల్లా వ్యాప్తంగా లంపీ వైరస్ వ్యాధి చాప కింద నీరులా విజృంభిస్తున్న వ్యాధి. పశువులకు...
భారతీయ జనతా పార్టీతో ఆంధ్రప్రదేశ్ సర్కార్కు కమిట్మెంట్స్ ఉన్నాయి.. కానీ, మాకు ఏపీతో చాలా కమిట్మెంట్స్ ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో...
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధర పతనమైంది. ఎప్పటిలాగే రైతు పండించిన పంట మార్కెట్ కు రాగానే ధర పడిపోయింది. ధర లేకపోవడంతో పంటకోసి మార్కెట్ లో అమ్మితే వచ్చే నష్టం భరించడంనకంటే...
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరదతో నిండుకుండలా మారింది. వరద ప్రవాహం పెరగడంతో జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఇన్...
శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు గరిష్టస్థాయికి చేరుకోవడంతో.. 7వ గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు.....