ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతోంది. వైసీపీ అంటే రాజకీయ పార్టీనా... రాసలీల పార్టీనా అని అందరూ...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్సీ అనంత బాబు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత్...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 2వ తేదీ నుండి ప్రజలు తమ సోషల్ మీడియా అక్కౌంట్ లోని డీపీగా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలని...
ఏపీలో స్థానిక సంస్థల నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ మండిపడుతోంది. 4 వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ రిపోర్ట్ ను వెంటనే ఆమోదించి అమలు చేయాలని ఛాంబర్...
ఏపీ తెలంగాణ మధ్య ఈమధ్య పోలవరం, భద్రాచలం రచ్చ రాజేసింది. ఈనేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి...
టీడీపీ నేత నారా లోకేష్ పై మండిపడ్డారు పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ. నారా లోకేష్ ట్విట్స్ చూసి బాగా అసహనంతో ఉన్నట్టు కనిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకి మంచి పేరు...
లోన్ యాప్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులతో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్టీవీతో విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా మాట్లాడారు. లోన్ యాప్స్ చాలా ప్రమాదకరం...ప్రజలు ఎవ్వరూ లోన్ యాప్స్ లో మనీ తీసుకోవదన్నారు.
లోన్...
భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు...
సీఎం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేసి పోలీసు సేవలు మెరుగు పరిచారని ఏపీ హోం మంత్రి తానేటి వనిత అన్నారు. ఎదైనా ఘటన జరిగితే అందులో నిజానిజాలు బయటికి రావాలి అంటే ఫోరెన్సిక్...
Sai Priya Starts New Drama In Vizag Police Station: వైజాగ్ బీచ్ వద్ద మాయమైనప్పటి నుంచి సాయిప్రియ ఇస్తోన్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు. త్రిల్లర్ సినిమాని మించి షాక్లు...
ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది.. సొంతంగా ఓ టీవీ చానెల్ను ప్రారంభించనుంది సర్కార్.. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ ఛైర్మన్ చైర్మన్ గౌతంరెడ్డి వెల్లడించారు.. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి త్వరలో కొత్త...
భక్తులతో నిత్యం రద్దీగా వుండే రత్నగిరీశుడికి మరింత కాంతి రానుంది. అన్నవరం సత్యదేవునికి కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రాంతానికి చెందిన మట్టే సత్య ప్రసాద్ అనే భక్తుడు సుమారు ఒకటిన్నర కోటి రూపాయల...
చనిపోయాడని భావించిన ఓ మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.. తీరా కర్మకాండల రోజు... అంతా భోజనాలు చేస్తున్న సమయంలో ప్రత్యక్షమై షాక్ ఇచ్చాడో వ్యక్తి.. 40 రోజుల క్రితం ఇంటి నుంచి...
తిరుమలలో రాజకీయ నేతల సందడి ఎక్కువవుతోందా? తరచూ నేతలు దర్శనానికి రావడం, తమతో పాటు వందలాదిమందిని తీసుకురావడంపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నిత్యం వార్తల్లో వుంటుంటారు. గతంలో అనేకసార్లు...
పోలవరం విలీన మండలాల పర్యటనకు బయలు దేరారు చంద్రబాబు. ఇవాళ, రేపు వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
ఏపీలో భారీవర్షాలు, గోదావరి వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే ఒకమారు టీడీపీ...
Married Woman Illegal Affair With Minor Boy: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన తాజాగా వెలుగు చూసింది. భర్త, నలుగురు పిల్లలు ఉన్న ఓ వివాహిత మహిళ.. మైనర్ బాలుడ్ని...
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు లేనట్లే అని తేల్చి చెప్పింది. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని...
వరద ప్రాంతాల్లో బాధితుల పరామర్శలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు పర్యటన మొదలైంది. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. బాధితులకు అందుతున్న సహాయక...
మంచు మోహన్ బాబు, ఆయన ఫ్యామిలీతో నటసింహ నందమూరి బాలకృష్ణకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ ఫ్యామిలీ కోసం ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకున్న...