BRO Movie: పవర్స్టార్ పవన్ కల్యాణ్ తన అల్లుడు సాయిధర్ తేజ్తో కలిసి నటించిన 'బ్రో' సినిమా శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్లో జోష్ పెంచింది.....
అమరావతిలో ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్.. ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన ...
చిత్తూరు జిల్లాలో ఉపముఖ్యమంత్రిని నిలదీసిన కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది.. అంతే కాదు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్2లో మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజినికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత.. అయితే, కొందరు మంత్రి రజిని అభిమానులు ఆమె శాఖను...
ఎన్టీఆర్ వందో జయంతి వేడుకలు, టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదు అని...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఓ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు...
స్వర్గీయ నందమూరి తారకరామారావు వందో జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా ఈ ఉత్సవాలను జరుపుతున్నారు.. ఎన్టీఆర్ వారసుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు...
టీడీపీ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను నిండు నూరేళ్ళు జీవించి ఉండేవాడిని అని...
రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తాం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్దంగా ఉంది అని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.....
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ పిటిషన్పై...
ముస్లింలు హజ్ యాత్ర పవిత్రంగా భావిస్తారు.. తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని తాపత్రయపడతారు.. అయితే, హజ్ యాత్రికులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తేనే...
ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీ ఇలా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టు...
బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తపసిపూడిలో సముద్రుడికి హారతిచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. బందరు పోర్టు పనులకు ప్రారంభోత్సవం చేశారు.....
బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై...
విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడూ కేశినేని నాని పేరు హాట్ టాపిక్గానే ఉంటుంది.. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు సొంత పార్టీలోనూ కలవరం సృష్టిస్థాయి.. మరికొన్ని సార్లు అధికార పార్టీకి కూడా విరుచుకుపడతారు.. కానీ,...