Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

విశాఖ రాజధానిపై ఇవాళ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన...

జనసంద్రంగా మారిన బందర్.. జనసేన సభకు సర్వం సిద్ధం

నోవాటెల్ నుంచి ఆటో నగర్ బయల్దేరారు జనసేన అధినేత పవన్.. దీంతో బెజవాడ బందరు రోడ్డులో స్తంభించింది ట్రాఫిక్.. ఆటో నగర్ వచ్చి వారాహి వాహనంపై మచిలీ పట్నం వెళ్లనున్నారు పవన్. మచిలీపట్నం...

కర్నూలు జిల్లా కల్లూరులో తల్లీకూతురు దారుణ హత్య

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు చింతల ముని నగర్ గనిగుంతల ప్రాంతంలో నవ వధువు రుక్మిణి, తల్లి రామదేవిని దారునంగా నరికి హత్య చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుని కూడా కత్తులతో పొడిచారు....

ఈ నెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 16న బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. తొలి రోజు అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడింది.. ఇక, అసెంబ్లీ వాయిదా పడిన...

లాబీల్లో ఎదురుపడ్డ పేర్నినాని, పయ్యావుల.. నేతల మధ్య ఆసక్తికర చర్చ..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది.. అయితే, అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఎంత వాడీవేడీగా చర్చ సాగినా.. లాబీల్లో...

పవన్ ఏమైనా మాట్లాడతాడు.. ఆయనకి ఆస్కార్ ఇవ్వచ్చు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పేర్ని నాని వర్సెస్ పవన్ ఎపిసోడ్ రసకందాయంగా నడుస్తోంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన మజీ మంత్రి పేర్ని నాని పవన్ పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో...

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వల్ఫ ఘటనలు మినహా పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు.. ఈసీకి బాబు లేఖ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదయ్యాయని అని ఫిర్యాదు.....

పవన్‌ కల్యాణ్‌-కిరణ్‌కుమార్‌రెడ్డి కాంబినేషన్‌పై నిర్ణయం తీసుకుంటాం..!

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది.. పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు ఇది చెబుతూనే ఉన్నారు.. ఇక, త్వరలో కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు.. దీంతో.. కొత్తగా వచ్చే నేతలు.. జనసేనతో...

జనసేనలో జోష్‌.. ఒకేసారి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నారు..?

జనసేనలో కొత్త జోష్‌ కనిపిస్తోంది.. వరుసగా మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతుంది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. పార్టీలు మారే నేతల సంఖ్య కూడా...

కిరణ్ కుమార్ రెడ్డి రూటెటు? బీజేపీలో చేరతారా?

రాబోయే ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది. మంచి గ్లామర్ ఉన్న నాయకుడు బీజేపీకి కరువైన వేళ.. ఆపరేషన్ ఆకర్ష్ వైపు బీజేపీ హైకమాండ్ అడుగులు వేస్తోంది. త్వరలో బీజేపీలోకి కిరణ్...

వివేకా కేసులో కీలక పరిణామాలు.. ఎప్పుడేం జరిగేనో?

సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచార‌ణ కొన‌సాగుతోంది, విచార‌ణ సాగే కొద్ది స‌రికొత్త విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. దాంత ఈ కేసు క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని త‌ల‌పిస్తోంది.ప్రస్తుతం సీబీఐ కోర్టులో...

అర్జా శ్రీకాంత్ ని వేధిస్తే ఊరుకోం

వైసీపీ పాలన, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు. గత ప్రభుత్వంలో అన్నీ స్పష్టంగా ఉన్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.బాబాయి హత్య కేసును పక్క దారి పట్టించేందుకు...

ఏపీలో హెచ్‌3ఎన్‌2 వైరస్..!

ఇప్పుడు హెచ్‌3ఎన్‌2 వైరస్‌ టెన్షన్‌ పెడుతోంది.. ఈ నేపథ్యంలో ఏపీ మెడికల్‌ ఎవ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ కీలక సూచనలు చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా H3N2 వైరస్ పై అవగాహన‌ కల్పిస్తున్నామన్న...

రాజమండ్రిలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్

నేరాలు, ఘోరాలు ఎక్కువ అయిపోతున్నాయి. యువకులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలీడం లేదు. మళ్ళీ బ్లేడ్ బ్యాచ్ దాడులు ఏపీలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఓ యువకుడిపై బ్లేడ్ బ్యాచ్...

గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని...

వైసీపీ వర్సెస్‌ టీడీపీ.. మార్మోగుతోన్న కేజీఎఫ్ సినిమా పేరు..

కొన్ని సినిమా స్టోరీలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.. అందులో తీసుకున్న సెంటర్‌ పాయింట్.. అందరినీ కట్టిపడేస్తోంది.. ఇక, కేజీఎఫ్‌ సినిమా ఎంతో మంది ఆదరణ పొందింది.. రెండో భాగం కూడా వచ్చింది.. మూడో భాగం...

పోస్ట్ మెన్ రమేష్ చేతివాటం.. 5 లక్షల డిపాజిట్లు గల్లంతు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో ఘోరం జరిగింది. రెడ్డిగూడెంలో పోస్ట్ మేన్ రమేష్ చేతివాటం ప్రదర్శించాడు. ఆర్డీ ఖాతాదారుల పొదుపు సొమ్ము స్వాహా చేశాడు పోస్ట్ మేన్ రమేష్. ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరగడంతో...

అమ్మా ఎక్కడున్నావ్… వచ్చెయ్యమ్మా.. 

ఎక్కడ పుట్టాయో తెలీదు.. తల్లి ఎక్కడుందో జాడ లేదు.. నంద్యాల జిల్లాలో నాలుగు పులిపిల్లలు తల్లి కోసం తపిస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం వద్ద లభించిన పులి పిల్లలను...

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో కీలక మలుపు..

స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ కీలక మలుపు తిరుగుతోంది.. పెద్దస్థాయి అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.. అప్పట్లో స్కిల్‌డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌పై విచారణకు సిద్ధం అవుతున్నారు సీఐడీ అధికారులు.. నోటీసులు జారీచేసేదిశగా...

Latest Articles