ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని...
కొన్ని సినిమా స్టోరీలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.. అందులో తీసుకున్న సెంటర్ పాయింట్.. అందరినీ కట్టిపడేస్తోంది.. ఇక, కేజీఎఫ్ సినిమా ఎంతో మంది ఆదరణ పొందింది.. రెండో భాగం కూడా వచ్చింది.. మూడో భాగం...
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెంలో ఘోరం జరిగింది. రెడ్డిగూడెంలో పోస్ట్ మేన్ రమేష్ చేతివాటం ప్రదర్శించాడు. ఆర్డీ ఖాతాదారుల పొదుపు సొమ్ము స్వాహా చేశాడు పోస్ట్ మేన్ రమేష్. ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరగడంతో...
ఎక్కడ పుట్టాయో తెలీదు.. తల్లి ఎక్కడుందో జాడ లేదు.. నంద్యాల జిల్లాలో నాలుగు పులిపిల్లలు తల్లి కోసం తపిస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం వద్ద లభించిన పులి పిల్లలను...
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కీలక మలుపు తిరుగుతోంది.. పెద్దస్థాయి అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.. అప్పట్లో స్కిల్డెవలప్మెంట్ అధికారిగా పనిచేసిన అర్జా శ్రీకాంత్పై విచారణకు సిద్ధం అవుతున్నారు సీఐడీ అధికారులు.. నోటీసులు జారీచేసేదిశగా...
ఈ నెల 10న సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతా.. 12న మా నాన్న భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరవుతారు.. వేంపల్లిలో జరిగిన వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, కన్వీనర్లు,...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 రెండోరోజు సదస్సులో ముగింపు ఉపన్యాసం చేశారు సీఎం వైయస్.జగన్. కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, రాష్ట్ర మంత్రివర్గంలోని నా సహచరులు, వ్యాపార...
విజయవాడలో రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ .. రెండు బృందాలుగా ఏర్పడి 48 డివిజన్ కార్పొరేట్ కార్యాలయం ముందు ఒక్కరిపై ఒక్కరు రెచ్చిపోయి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. ఈ...
అతిగా మద్యం సేవించి ఆ మత్తులో రోడ్డుపైనే పడికుండి పోయాడు హెడ్ కానిస్టేబుల్.. అయితే, పోలీసు డ్రడ్స్లో ఉండడంతో.. అది గమనించిన స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన కృష్ణజిల్లా...
ఏదైనా సమస్యలో ఉన్నామంటే.. అత్యవసర సాయం కావాలంటే.. ఎవరైనా డయల్ 100కి కాల్ చేస్తారు.. పోలీసులు రాగానే వారికి సమాచారం చెప్పి.. సమస్య ఇది అని వారి దృష్టికి తీసుకెళ్లారు.. ఎవరు రాకపోయినా.....
తాము అధికారం లోకి వస్తే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను రద్దు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. ఆ రెండు పథకాలు యూజ్లెస్ అన్నారు.. ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉందా అంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్కు సీఎం వైఎస్ జగన్ బహిరంగ సవాల్ విసిరితే.....
మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నాం అన్నారు. బందరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా జనసేన కృషి చేస్తోంది.అందరిని సమానంగా చూడడమే...
ఏపీలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం ఆరు జిల్లాల్లోని జిల్లా కేంద్రం ఉన్న మండలాలను రెండేసి మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది....
ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి... పవన్ కల్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ గురించి నన్ను అడిగి అవమానించొద్దు.. రెండు సార్లు గెలిచిన నన్ను.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన...
ఏపీలో తమ డిమాండ్ల సాధనకు ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు తమ డిమాండ్లను ఆయన ముందుంచారు. ఈమేరకు ఉద్యమ కార్యాచరణ నోటీస్...
సీఎం జగన్ సవాల్ పై నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేసే దమ్ము, పోరాడే దమ్ము జనసేనకు ఉంది. ఎన్నికల వేళ అది చూసుకుందాం. ముందు ప్రజాధనంతో...
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్లో అప్పుడే కాకరేపుతున్నాయి.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్కు బహిరంగ సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దమ్ముంటే...
సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన కేసులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణాం అన్నారు సీనియర్ రజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజమండ్రిలో ఇవాళ మీడియాతో...