A Married Woman Missing Along With The Minor Boy In AP Gudivada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ గుడ్మెన్ పేట కాలనీలో ఓ అనూహ్యమైన కేసు వెలుగు చూసింది....
వరదల నుంచి ఇంకా కోలుకోని ప్రాంతాలు అనేకం వున్నాయి. అయితే నిత్యం కరువుతో బాధపడే అనంతపురం జిల్లా వాసులు మాత్రం ఇప్పుడు వర్షాల కోసం పూజలు చేయడం విశేషం. అనంతపురం జిల్లా పుట్లూరు...
ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంకు వివరాలు అందించారు అధికారులు. రాష్ట్రంలో పన్నుల...
కోనసీమ జిల్లాలో జరిగే సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు సీఎం జగన్. అంతకుముందు జగన్ పర్యటనతో అప్రమత్తమైన జిల్లా...
జీవీఎంసీ కార్పొరేటర్లతో ఉమ్మడి విశాఖ జిల్లాల సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం అన్నారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తాం అన్నారు....
పోలవరం ముంపు గ్రామాల్లో హై టెన్షన్ నెలకొంది. ఇటీవల గోదావరి వరద కారణంగా పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పలు గ్రామాలు నీట మునిగాయి. అయితే ఆయా గ్రామాలను అటు ఏపీ, ఇటు తెలంగాణ...
శ్రీవారి హుండీ ఆదాయంలో టీటీడీ కొత్త రికార్డు సృష్టించింది. జూలై నెలలో కేవలం 21 రోజుల్లోనే శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ను క్రాస్ చేసింది. ఈనెల 1 నుంచి 21...
ఏపీలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కటీఫ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ,...
ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి వివాదాల్లో చిక్కుకున్నారు.. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు రాశారు.. పాడారు.. అయితే, ఆ కీర్తనలను శృంగారభరితంగా చిత్రీకరించి వివాదాలు...
శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు గరిష్టస్థాయికి చేరుకోవడంతో.. 7వ గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు.....
KCR-JAGAN: దేశ రాజధాని ఢిల్లీలో రాత్రి ఒక డిన్నర్ జరిగింది. ఆ విందుని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారు. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం ఈ...
తిరుపతి వశిష్ట ఆశ్రమంలో ఘోరం జరిగింది. అర్చకుడి ఆత్మహత్య కలకలం రేపింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీ లలితా పీఠం వశిష్ట ఆశ్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఆత్మహత్యకు...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పంటు ఢీకొనడంతో పడవలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు కొందరు గోదావరి నది వరద నీటిలో...
భద్రాద్రి కొత్త గూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని లేఖలో ఆరోపించింది. పునరావాస...
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.. నారాయణ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు.. నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి...
ప్రభుత్వ మాజీ విప్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే ఏపీలో కూడా త్వరలో అధికార మార్పిడి జరగబోతుందని జోస్యం చెప్పారు. దీనికి...
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి స్పందించారు. టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై దాడికి ప్రధాన...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ జగన్ సర్కార్కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్పై పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది.. కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసు...
తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై ఆంధ్రప్రదేశ్లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన గూండాల చేతిలో పలువురు మా పార్టీ నేతలు ప్రాణాలు పోయాయని మండిపడుతోంది టీడీపీ.....
పులుల సంతతి పెంచాలని అటవీ శాఖ భావిస్తోంది. అందుకే కొన్ని ఏర్పాట్లు చేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోకి నో ఎంట్రీ జోన్ పెట్టారు. మానవ అడుగు చప్పుళ్ళు కూడా వినిపించరాదు....పెద్ద పులుల రొమాన్స్...