Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

గోదావరి, సముద్రం చెంత అద్భుత దృశ్యం

గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్ర దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో గోదావరి నీరు.. సాగర జలాలు విడివిడి రంగులతో కనువిందు...

చిరంజీవి ఊసరవెల్లి.. పవన్‌ కల్యాణ్ ల్యాండ్‌మైన్‌…!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, మెగాస్టార్‌ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ సమయంలో నటుడు, సూపర్‌...

ఏపీ మద్యం పాలసీపై మండిపడ్డ పవన్ కళ్యాణ్

ఏపీలో మద్యపాన నిషేధంపై విపక్షాలు అధికార పార్టీని విమర్శిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యంపై ఆదాయం వద్దన్న సీఎం.. మద్యం పాలసీ...

భారీవర్షాలతో నిండుతున్న శ్రీశైలం

ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా ఒక లక్ష 15...

Telugu Desam Party: ఆ రెండు అంశాల పైన తెలుగుదేశం పార్టీ స్టాండేంటి?

Telugu Desam Party: అన్‌-పార్లమెంటరీ పదాలకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్‌ లేటెస్ట్‌గా విడుదల చేసిన జాబితాతోపాటు పార్లమెంట్‌ ఆవరణలో నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌పై తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి స్టాండ్‌...

జనసేన డిజిటల్‌ ఉద్యమం.. ట్రెండింగ్‌లో #GoodMorningCMSir

అసలే ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది.. దీనిపై పక్క రాష్ట్రాల మంత్రులు, నేతలు కూడా కామెంట్ చేశారు.. చిన్నజీయిర్ స్వామిలాంటి వాళ్లు కూడా కొన్నిసార్లు రోడ్ల ప్రస్తావన తీసుకొచ్చారు.. ఇక, రాష్ట్రంలోని...

వరద బాధితుల్ని ఆదుకోవాలని బాబు డిమాండ్

ఎక్కడ చూసినా వానే.. వరదే. వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కల్పించాలన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. భారీవర్షాల కారణంగా గోదావరికి వరదలొచ్చి 6 జిల్లాల్లోని...

ప్రాజెక్టులకు నీటి గండం.. గట్టెక్కేదెప్పుడు?

చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరే వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్ట్ ల నుంచి గ్రామాలు, పట్టణాలకు తాగు,...

వానొచ్చినా.. వరదొచ్చినా.. పెళ్లి ఆపలేదు మరి..!

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు వర్షాలు దంచికొడుతున్నాయి.. మరోవైపు వరదలు ముంచేస్తున్నాయి.. ఏ పని చేయలేని పరిస్థితి.. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టడమే గగనంగా మారింది. అయితే, ఇలాంటి పరిస్థితి వచ్చినా ఓ...

ఏపీలో ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం.. జగన్ మద్దతు

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్దతు ఇవ్వాలంటూ ఏపీలోని ప్రజా ప్ర‌తినిధుల‌ను కోరేందుకు ఏపీకి వ‌చ్చిన ముర్ముకు గ‌న్నవ‌రం ఎయిర్ పోర్టులో వైసీపీ, బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆమె కేంద్ర...

అమరావతి రాజధాని రైతుల పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ వాయిదా

అమరావతి రాజధాని రైతుల పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని పనుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం...

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు.. టీటీడీ నిర్ణయం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన...

రంగులు మార్చే కప్పలు.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా మనం ఊసరవెల్లి రంగులు మార్చడం గురించి చదివాం. రాజకీయ ఊసరవెల్లులను మనం చూశాం. కానీ నిత్యం మన ఇంటిముందు కనిపించే కప్పల గురించి విన్నారా. కప్పలు కూడా రంగులు మారుస్తాయని ఈ...

CM YS Jagan: జగనన్న ఇంకా బాగా మాట్లాడాల్సింది

వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీ రెండో రోజు ముగింపు ప్రసంగాన్ని పార్టీ శాశ్వత అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. జగన్‌ స్పీచ్ సభికులను, టీవీ వీక్షకులను, ఇతర శ్రోతలను...

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు ..12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయి ఆస్థాన మండపం వరకు క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. తిరుమలలో సర్వదర్శనానికి 24 గంటల...

తడిసి ముద్దయిన తెలుగు రాష్ట్రాలు.. 48 గంటల పాటు భారీవర్షాలు

ఎడతెరిపి లేని వానలతో తడిసి ముద్దయ్యాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది....

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లూ మనమే గెలవాలి-ప్లీనరీలో వైఎస్ జగన్

ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగిందని, సైకిల్ చక్రాలు ఊడిపోయాయని వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ అన్నారు. చక్రాల్లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నాడని, తన కొడుకుతో తొక్కించలేకపోతున్నాడని, దత్తపుత్రుడిని అరువు...

YSRCP President: “శాశ్వత అధ్యక్షుడు” అనే ఐడియాని జగన్‌ పార్టీకి ఎవరిచ్చారంటే?..

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం పార్టీ అధ్యక్షుడిగా సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ఎన్నుకుంటారని అంటున్నారు. అదే సమయంలో ఇకపై ఆయన్నే...

పులిని పట్టుకునేందుకు అధికారుల పాట్లు

ఒక పులి రెండు జిల్లల వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో అలజడి రేపిన బెంగాల్ టైగర్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడ కూడా పశువుల్ని చంపేస్తూ రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది....

మూడురాజధానులు కావాలి.. రావాలి

వైసీపీ ప్లీనరీలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. ఏపీలో రాజధాని నాటకం గురించి మాట్లాడతా. ముందు నూజివీడు అన్నారు. కానీ అమరావతిలో ఏరియాలో వందల ఎకరాలు కొనేశారన్నారు ఎంపీ నందిగం సురేష్....

Latest Articles