గోదావరి జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్ర దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో గోదావరి నీరు.. సాగర జలాలు విడివిడి రంగులతో కనువిందు...
ఏపీలో మద్యపాన నిషేధంపై విపక్షాలు అధికార పార్టీని విమర్శిస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యంపై ఆదాయం వద్దన్న సీఎం.. మద్యం పాలసీ...
ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా ఒక లక్ష 15...
Telugu Desam Party: అన్-పార్లమెంటరీ పదాలకు సంబంధించి లోక్సభ సెక్రటేరియట్ లేటెస్ట్గా విడుదల చేసిన జాబితాతోపాటు పార్లమెంట్ ఆవరణలో నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్పై తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి స్టాండ్...
అసలే ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది.. దీనిపై పక్క రాష్ట్రాల మంత్రులు, నేతలు కూడా కామెంట్ చేశారు.. చిన్నజీయిర్ స్వామిలాంటి వాళ్లు కూడా కొన్నిసార్లు రోడ్ల ప్రస్తావన తీసుకొచ్చారు.. ఇక, రాష్ట్రంలోని...
ఎక్కడ చూసినా వానే.. వరదే. వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని కల్పించాలన్నారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. భారీవర్షాల కారణంగా గోదావరికి వరదలొచ్చి 6 జిల్లాల్లోని...
చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరే వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాజెక్ట్ ల నుంచి గ్రామాలు, పట్టణాలకు తాగు,...
ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు వర్షాలు దంచికొడుతున్నాయి.. మరోవైపు వరదలు ముంచేస్తున్నాయి.. ఏ పని చేయలేని పరిస్థితి.. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టడమే గగనంగా మారింది. అయితే, ఇలాంటి పరిస్థితి వచ్చినా ఓ...
అమరావతి రాజధాని రైతుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని పనుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం...
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన...
సాధారణంగా మనం ఊసరవెల్లి రంగులు మార్చడం గురించి చదివాం. రాజకీయ ఊసరవెల్లులను మనం చూశాం. కానీ నిత్యం మన ఇంటిముందు కనిపించే కప్పల గురించి విన్నారా. కప్పలు కూడా రంగులు మారుస్తాయని ఈ...
వైఎస్సార్సీపీ మూడో ప్లీనరీ రెండో రోజు ముగింపు ప్రసంగాన్ని పార్టీ శాశ్వత అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాదాపు రెండు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. జగన్ స్పీచ్ సభికులను, టీవీ వీక్షకులను, ఇతర శ్రోతలను...
ఎడతెరిపి లేని వానలతో తడిసి ముద్దయ్యాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది....
ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగిందని, సైకిల్ చక్రాలు ఊడిపోయాయని వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ అన్నారు. చక్రాల్లేని సైకిల్ను చంద్రబాబు తొక్కలేకపోతున్నాడని, తన కొడుకుతో తొక్కించలేకపోతున్నాడని, దత్తపుత్రుడిని అరువు...
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం పార్టీ అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి ఎన్నుకుంటారని అంటున్నారు. అదే సమయంలో ఇకపై ఆయన్నే...
ఒక పులి రెండు జిల్లల వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో అలజడి రేపిన బెంగాల్ టైగర్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడ కూడా పశువుల్ని చంపేస్తూ రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది....
వైసీపీ ప్లీనరీలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. ఏపీలో రాజధాని నాటకం గురించి మాట్లాడతా. ముందు నూజివీడు అన్నారు. కానీ అమరావతిలో ఏరియాలో వందల ఎకరాలు కొనేశారన్నారు ఎంపీ నందిగం సురేష్....