Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

BJP Vishnuvardhan Reddy: సీపీఎం అభ్యంతరం.. విష్ణువర్ధన్ ఆగ్రహం

ఇటీవల సీపీఎం నాయకులు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యల మీద ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముర్ము అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం సీపీఎంకు...

ఆత్మకూరులో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్.. గెలుపెవరిది?

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను...

తిరుపతి జిల్లాలో పెట్టుబడుల వెల్లువ.. పలు కంపెనీలతో సీఎం జగన్ కీలక ఒప్పందాలు

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఈఎంసీలో మూడు గ్లోబల్‌ కంపెనీల యూనిట్లను సీఎం జగన్ గురువారం నాడు ప్రారంభించారు. టీసీఎల్, ఫాక్స్‌లింక్, డిక్సన్‌...

హడలెత్తిస్తున్న పెద్దపులి..వరుసదాడులతో భయం భయం

పెద్దపులి హడలెత్తిస్తోంది. నెల రోజులుగా జిల్లాలోని ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మేతకు వెళ్లిన పశువులపై దాడిచేస్తూ అలజడి కలిగిస్తోంది. తాజాగా మేత కోసం వెళ్ళిన పశువులు...

తిరుపతి పర్యటనకు జగన్.. పరిశ్రమలకు శ్రీకారం

ఏపీ సీఎం వైయస్ జగన్ నేడు తిరుపతి పర్యటనకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు జగన్. పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.....

కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్‌ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బంది ఈవీఎంలతో వారికి...

ఏపీ సీఎం జగన్‌ ప్యారిస్‌ టూర్‌ ఉంటుందా? రద్దవుతుందా?

ఏపీ సీఎం జగన్ ఈనెలాఖరులో ప్యారిస్ వెళ్లాలని నిర్ణయించారు. నాలుగు రోజుల పాటు ప్యారిస్‌లో వ్యక్తిగతంగా సీఎం జగన్ పర్యటిస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్...

చంద్రబాబు, పవన్ పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు

రాజకీయ వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. మంత్రులు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగుదేశం...

బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. తల్లి చెంతకు

విజయవాడలో సంచలనం కలిగించిన బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మూడు ఏళ్ల బాలికను మహిళా కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు....

Latest Articles