గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 రెండోరోజు సదస్సులో ముగింపు ఉపన్యాసం చేశారు సీఎం వైయస్.జగన్. కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, రాష్ట్ర మంత్రివర్గంలోని నా సహచరులు, వ్యాపార...
విశాఖ స్టీల్ ప్లాంట్ లో SMS -2 లో లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ అయింది. ఈ ప్రమాదంలో 9మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. నలుగురు...
టీడీపీ నేతల్లో అసహనం బయటపడుతోంది.. ఈ మధ్యే ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ కాగా.. ఇప్పుడు విశాఖ టీడీపీలోనూ నేతల మధ్య మనస్పర్థలు బహిర్గతం అయ్యాయి.. మాజీ మంత్రి, టీడీపీ...
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎన్నికల పొత్తులపై చర్చలు సాగుతున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడమే తన ధ్యేయమని ఒకరు అంటే.. అంతే ఏకమై.. ఈ ప్రభుత్వాన్ని...
ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన లేదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న అభివృద్ధి మాత్రం సూన్యమన్నారు. ఏపీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేది కేవలం భారతీయ...
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించినా.. ఆ...
తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తప్పేలా లేదు.. పార్టీ సీనియర్ నేత, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. అయితే,...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో పాటు.. పార్టీ జిల్లా అధ్యక్షుల్లోనూ మార్పులు చేర్పులు చేశారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అయితే, ఈ...
ప్రధాని నరేంద్రమోడీ నేడు, రేపు విశాఖపట్నంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో మోడీ పలువురు రాజకీయ ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీతో బీజేపీ ఏపీ కోర్...
ప్రధాని మోడీ ఏపీ పర్యటనలో భాగంగా నేడు.. సీఎం జగన్ విశాఖకు పయనం కానున్నారు, ప్రధాని నరేంద్రమోడీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ఈ...
మరోసారి ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. విశాఖలో రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధం అవుతోంది ఏపీ బీజేపీ.. మరోవైపు.. ప్రధాని...
టెంపుల్ సిటీ తిరుపతిలో పట్టపగలు భారీ దారి దోపిడీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు గంటలో దుండగులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఒక కారులో భూమి రిజిస్ట్రేషన్...
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, కొడుకు రాజేష్ అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం వుంది.సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్ ను ఖండిస్తున్నాను
కనీస ప్రోటో కాల్స్...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఓవైపు పవన్ స్టార్గా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.. ప్రభుత్వ విధానాలు ఎండగడుతూనే.. ప్రజా సమస్యలను...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతకు దారితీస్తోంది. అనుమతి తీసుకున్నా తగిన బందోబస్తు ఇవ్వలేదు పోలీసులు. పర్యటన సందర్భంగా పవర్ కట్ మామూలైపోయింది. వీధి దీపాలు సైతం తీసేసిన...
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఓవైపు రైతుల పాదయాత్ర చేస్తుంటే.. వారు ఉత్తరాంధ్రలోకి అడుగు పెడుతున్న సమయంలో గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే నాన్...
వైజాగ్ ఆర్కే బీచ్లో అదృశ్యమైన, ప్రియుడిని పెళ్లాడి ప్రత్యక్షమైన సాయిప్రియ కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది... భర్త కన్నుగప్పి ప్రియుడితో వెళ్లిపోయింది సాయిప్రియ.. కానీ, ఆ విషయం తెలియన ఆమె భర్త...
వైజాగ్ సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఆర్కే బీచ్లో సాయిప్రియ అదృశ్యమైంది.. భర్తను ఏమార్చి ప్రియుడితో కలిసి సాయిప్రియ వెళ్లిపోగా.. తన భార్య సముద్రంలో గల్లంతయ్యిందని భావించిన ఆమె భర్త...
ఒక పులి రెండు జిల్లల వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో అలజడి రేపిన బెంగాల్ టైగర్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడ కూడా పశువుల్ని చంపేస్తూ రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది....