రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్(Jio 5G Network) ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు...
దేశవ్యాప్తంగా మరో 10 నగరాల్లో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది రిలయన్స్ జియో.. ఏపీలోని తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా తన సేవలను ప్రారంభించింది. ఇప్పటికే తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు...
Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం సర్వసాధారణం. ప్రజలు తమ వద్ద డబ్బు లేనప్పుడు వస్తువులను కొనుగోలు చేయడానికి, డబ్బును తిరిగి బ్యాంకుకు చెల్లించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఆర్థిక పరిస్థితులు...
పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీయే.. బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. కుదిరితే ఏదైనా హోటల్కు వెళ్లి ఇష్టమైన బిర్యానీ లాగించాలి.. లేదా ఆర్డర్ పెట్టి తినేయాలి.. అయితే, బిర్యానీ...
దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.. వరుసగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్ ధరలను అదుపుచేసేందుకు కేంద్ర సర్కార్ వ్యాట్ తగ్గించినా.. ఇప్పటికీ లీటర్ పెట్రోల్ రూ.110 దగ్గర.. లీటర్ డీజిల్ రూ.100కు...
రాబోయే బడ్జెట్ పై ఎన్నో అంచనాలున్నాయి. వచ్చే బడ్జెట్లో లేదా తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను తగ్గించాల్సిన ఆవశ్యకత వుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీఎస్టీ రేట్లు ఖరారయ్యే చోట అని...
దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటింది. డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్...
క్రెడిట్ కార్డు వినియోగదారులారా అలర్ట్.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి.. క్రెడిట్ కార్డులపై నెల నెలా ఇంటి అద్దె చెల్లించేవారు కొంతమంది అయితే.. ఇంటి అద్దె పేరుతో తమ క్రెడిట్ కార్డులోని మొత్తాన్ని మరో...
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.....
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా తగ్గే అవకాశాలున్నాయి.. వరుసగా భారీగా పెరుగుతూ ఆల్టైం హై రికార్డులు సృష్టించిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనాదారులకు ఉపశమనం కలిగిస్తూ.. ఈ ఏడాది మే...
Elon musk: ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మనసు మార్చకున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒప్పందం ప్రకారం డీల్ ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో...
Flipkart: ప్రముఖ ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 5నుంచి 8వరకు బిగ్ దసరా సేల్ ప్రారంభించనుంది. ఈ కొత్త సేల్లో కస్టమర్లకు ప్రొడక్టులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్...
మరో ఆరు నుంచి పది నెలల్లో పార్లమెంట్ ముందుకు నూతన టెలికాం బిల్లు రానుంది. ప్రజాభిప్రాయం కోసం డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విడుదల చేశారు. నూతన...
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.. బేస్ రేటును, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ను 70 బేసిస్...
ఒకప్పుడు బ్యాంకుకు సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా.. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి చేసుకునేవారు.. అయితే, సోషల్ మీడియాలో ఎంట్రీతో సీన్ మారిపోయింది.. రియల్ ఏది..? వైరల్ ఏది..? అనేది తెలుసుకోవడమే కష్టంగా...
ఏపీ, తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.948.35 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్.. ప్రస్తుత 2022-23...
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ప్రపంచం సంపన్నుల జాబితాలో దూసుకెళ్తున్నారు.. ఇప్పుడు మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ఒక ఆసియా వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం...
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ట్విట్టర్తో డీల్ చెడిన తర్వాత ఆయన ఏకంగా కొత్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పెట్టేందుకే సిద్ధం అయ్యారా? అంటే...