Home బిజినెస్‌

బిజినెస్‌

అందుకే రూ.2 వేల నోట్ల ఉపసంహరణ.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. తొలి సారి ఈ వ్యవహారంపై స్పందించార ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను...

ఇండియాలో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన బంగారం డిమాండ్..

ఇండియాలో బంగారం డిమాండ్ పడిపోయింది. 6 ఏళ్ల కనిష్టానికి బంగారం డిమాండ్ చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్ట్ లో వెల్లడించింది. విలువ పరంగా...

కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. డీఏ 4 శాతం పెంపు

కేంద్రంలోని మోదీ సర్కారు ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరువు భత్యాన్ని...

ఈ నెల 31 వరకే పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువు

ఈ ఏడాది మార్చి 31లోపు మీ పాన్ కార్డుతో ఆధార్‌ కార్డును లింక్ చేయాలి. లేదంటే జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు చాలాసార్లు పొడిగించింది కేంద్రం. అయితే...

ఉద్యోగుల ఆరోగ్యం కోసం ‘దయచేసి ఇంటికి వెళ్లండి’ అంటున్న కంపెనీ

ఇండోర్‌లోని ఒక చిన్న ఐటీ కంపెనీ సరికొత్త సాఫ్ట్ వేర్ ను సృష్టించింది. తన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త మార్గాన్ని తీసుకురానుంది. పని-జీవిత సమతుల్యతను కాపాడడానికి అసాధారణమైన మార్గాన్ని ఉద్యోగులకు అందించనుంది....

మళ్లీ పసిడి ధరల పరుగు

పసిడి ధరలు కాస్త బ్రేక్‌ తీసుకోవడంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు ఏమీ నిల్వ లేదు.. ఎందుకంటే.. పసిడి ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి.. నిన్నటి...

ఇంటికి పంపకుండా.. జీతంలో కోత పెట్టిన ఇంటెల్

ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. అయితే మరో టెక్‌ దిగ్గజ...

సప్తరిషి బడ్జెట్‌.. 7 అంశాలకు ప్రాధాన్యత.. సామాన్యుల సాధికారతే లక్ష్యం

పార్లమెంట్‌లో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతోందని.. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ప్రపంచ సవాళ్లను భారత...

సూపర్ సక్సెస్.. 100డేస్.. 101సిటీస్

రిలయన్స్ జియో 5జీ నెట్‍వర్క్(Jio 5G Network) ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతీ పట్టణం, మండలం, గ్రామాల్లో జియో తన ట్రూ 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు...

ఏపీలో మరో 2 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలు

దేశవ్యాప్తంగా మరో 10 నగరాల్లో ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది రిలయన్స్‌ జియో.. ఏపీలోని తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా తన సేవలను ప్రారంభించింది. ఇప్పటికే తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు...

క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి చనిపోతే రుణాన్ని ఎవరు చెల్లించాలి ?

Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం సర్వసాధారణం. ప్రజలు తమ వద్ద డబ్బు లేనప్పుడు వస్తువులను కొనుగోలు చేయడానికి, డబ్బును తిరిగి బ్యాంకుకు చెల్లించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఆర్థిక పరిస్థితులు...

ఏడేళ్లుగా బిర్యానీదే హవా.. ఆర్డర్లలో టాప్‌..

పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీయే.. బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి.. కుదిరితే ఏదైనా హోటల్‌కు వెళ్లి ఇష్టమైన బిర్యానీ లాగించాలి.. లేదా ఆర్డర్‌ పెట్టి తినేయాలి.. అయితే, బిర్యానీ...

మీకు తెలుసా..? ఈ క్రెడిట్ కార్డు ఉంటే 68 లీటర్ల పెట్రోల్ ఫ్రీ..!

దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.. వరుసగా పెరుగుతూ పోయిన పెట్రోల్, డీజిల్‌ ధరలను అదుపుచేసేందుకు కేంద్ర సర్కార్‌ వ్యాట్‌ తగ్గించినా.. ఇప్పటికీ లీటర్‌ పెట్రోల్ రూ.110 దగ్గర.. లీటర్‌ డీజిల్‌ రూ.100కు...

GST పన్ను రేట్లు తగ్గించాలంటున్న నిపుణులు

రాబోయే బడ్జెట్ పై ఎన్నో అంచనాలున్నాయి. వచ్చే బడ్జెట్లో లేదా తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను తగ్గించాల్సిన ఆవశ్యకత వుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీఎస్టీ రేట్లు ఖరారయ్యే చోట అని...

‘రస్నా’ వ్యవస్థాపకుడి కన్నుమూత

'రస్నా' వ్యవస్థాపక చైర్మన్ అరీజ్ పిరోజ్‌షా ఖంబట్టా కన్నుమూశారు.. గుండెపోటుతో అహ్మదాబాద్‌లో శనివారం రోజు మరణించినట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది.. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 85 ఏళ్ల అరీజ్ పిరోజ్‌షా.. ఈ...

జియోకి ఎయిర్‌టెల్‌కు ఎంత తేడా..?

దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో మరోసారి తన సత్తా చాటింది. డౌన్‌లోడ్ మరియు అప్‌లోడ్ వేగంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్...

క్రెడిట్‌ కార్డులు ఇలా తెగ వాడేస్తున్నారా..? ఇక మీకు తప్పదు చూసుకోండి..

క్రెడిట్‌ కార్డు వినియోగదారులారా అలర్ట్‌.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి.. క్రెడిట్‌ కార్డులపై నెల నెలా ఇంటి అద్దె చెల్లించేవారు కొంతమంది అయితే.. ఇంటి అద్దె పేరుతో తమ క్రెడిట్‌ కార్డులోని మొత్తాన్ని మరో...

రూ.719 కట్టు.. బ్లూ టిక్‌ను పట్టు..

టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌.. సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.. సీఈవో స్థాయి నుంచి చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిన మస్క్.....

భారీగా తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..! ఎప్పుడైనా ప్రకటన..?

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా తగ్గే అవకాశాలున్నాయి.. వరుసగా భారీగా పెరుగుతూ ఆల్‌టైం హై రికార్డులు సృష్టించిన పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనాదారులకు ఉపశమనం కలిగిస్తూ.. ఈ ఏడాది మే...

Elon musk: ఎట్టకేలకు డీల్ ఫినిష్ చేయాలని చూస్తున్న ఎలాన్ మస్క్

Elon musk: ట్విట్టర్‌ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ మనసు మార్చకున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒప్పందం ప్రకారం డీల్ ఫినిష్ చేయాలని చూస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో...

Latest Articles