మధ్యప్రదేశ్లోని ఝబువా జిల్లాలో సోమవారం జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో వధువులకు ఇచ్చిన మేకప్ బాక్సుల్లో కండోమ్లు, గర్భనిరోధక మాత్రలు దొరికాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా...
ప్రముఖ దేశభక్తి గీతం ‘ సారే జహాన్ సే అచ్చా’ రాసిన పాకిస్తాన్ కవి మహ్మద్ ఇక్బాల్ సిలబస్ ను ఢిల్లీ యూనివర్సిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ యూనివర్శిటీ అకడమిక్ కౌన్సిల్...
ఆర్థికమాంద్య భయాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం పరిస్థితులు ఐటీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. స్టార్టప్స్ నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో...
ప్రధాని నరేంద్ర మోడీ జాపాన్ లో జీ-20 సమావేశం ముగిసిన తర్వాత ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి) కోసం ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ దేశాన్ని సందర్శించిన...
CBI Director: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ను కేంద్రం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేస్తూ రెండేళ్ల పాటు ఆయన...
మధ్యప్రదేశ్ లో ఓ ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగి అవినీతి, అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం రూ.30,000 జీతం తీసుకునే మహిళా కాంట్రాక్ట్ ఇంజనీర్ హేమా మీనా బంగ్లాపై...
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమిళనాడు రాజకీయాల్లో దివంగత నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆమె కన్నుమూసిన తర్వాత కీలకంగా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత జైలు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకేరోజులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కామ్లోని ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్ చంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు...
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు,పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20...
రైల్వేశాఖ తీసుకున్న ఓ నిర్ణయం గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది.. సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. రాయితీ...
ఎక్కువ శాతం జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో లక్సేంబర్గ్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో 87శాతం మంది పెళ్లి తరువాత విడాకులు తీసుకుంటున్నారు. ఆ తరువాతి స్థానంలో స్పెయిన్ 67శాతం, ఫ్రాన్స్ 55శాతం, రష్యా 51 శాతం, అమెరికా 46 శాతం జంటలు డివోర్స్ తీసుకుంటున్నారు. తక్కువ జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో భారత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది.
వ్యవసాయం.. ప్రస్తుతం చాాలా మందిలో పనికి రాని రంగంగా భావిస్తుంటారు. ఏం చేతకాని వాడు మాత్రమే వ్యవసాయం చేస్తాడనే అపోహా చాలా మందిలో ఉంది, కానీ చదువుకున్న వ్యక్తి వ్యవసాయం చేస్తే ఎలాంటి...
జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పూంచ్ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 5 మంది...
మహారాష్ట్ర ఔరంగాబాద్ దుర్మార్గమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. హిజాబ్ ధరించిన ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు వేధింపులకు గురి చేశారు. సదరు అమ్మాయి హిందూ యువకుడితో తిరుగుతోందని అనుమానించిన వ్యక్తులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై బుధవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లో కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ...
మహిళలకు షాపింగ్ అంటే పిచ్చి.. నచ్చిన నగలు మెడలో ఉండి.. మెచ్చిన చీరను ధరిస్తే.. వారి ఆనందమే వేరుగా ఉంటుంది.. ఇక, చీరల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధం అవుతారు.. ఇదే సమయంలో.....
Amit Shah: యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో...
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి జ్వరం కారణంగా ఆస్పత్రిలో చేరారు. అలసట, సాధారణ బలహీనత లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. జేడీఎస్ నాయకుడు కుమారస్వామి వైద్యపరంగా స్థిరంగా ఉన్నారని.. ఆయన కోలుకుంటున్నారని...
ఛత్తీస్గఢ్ లో ఓ వింత కేసు ఎదురైంది. తాను 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని హత్య చేశానని, అతను ఇప్పుడు కలలో వచ్చి హింసిస్తు్న్నాడంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. చత్తీస్గఢ్...