అగ్నిపథ్ స్కీమ్ భవిష్యత్ జవాన్ల పాలిట పెద్ద మోసం అని విమర్శించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. నాలుగేళ్ల తరువాత పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసే వ్యక్తులకు కనీసం పెళ్లిళ్లు కూడా...
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెళగావికి సమీపంలోని ఓ గ్రామం వద్ద గూడ్స్ వాహనాం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో మొత్తం 9 మంది కార్మికులు...
ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కుర్రాడు కార్ అద్దాలను తుడుస్తున్న క్రమంలో ఆ వ్యక్తి చేతికి ఉన్న డిజిటల్ వాచ్ తో...
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దేశాన్ని ఆకర్షిస్తోంది. అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. శివసేనలో తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే 38 మంది శివసేన ఎంపీలతో గౌహతిలో...
సామాన్యులే పోలీసులు ఆపారంటే.. నేను ఎవరో తెలుసా? నా వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకుంటారా? అనే డైలాగ్లు వేస్తారు.. అదే మంత్రి లేదా ఎమ్మెల్యేనే తప్పు చూస్తే.. చూసి చూడనట్టు వదిలేసిన సందర్భాలు...
మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. తాజాగా శుక్రవారం రోజు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలోని అన్ని జిల్లాల శివసేన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఏక్ నాథ్ షిండే మోసం చేశాడని ఆరోపించారు. ఏక్...
మహారాష్ట్రలో రాజకీయం పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది అక్కడి మహా వికాస్ అఘాడీ రాజకీయాలు. తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి...
ఇప్పుడు దేశవ్యాప్తంగా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మెయిన్ హైలెట్ గా మారింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయి. శివసేన రెబెల్ మంత్రి ఏక్ నాథ్...
మరోసారి దేశంలో కరోనా పడగవిప్పొతోంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. ప్రపంచ దేశాల్లో సైతం కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొన్నటి వరకు మరోసారి చైనాలో కరోనా దాడి కొనసాగడంతో భారీగా కేసులు...
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మౌనం వీడారు శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే.. శివసేన పార్టీ, రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరోనా బారినపడిన ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్లో...
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఈడీకి లేఖరాశారు.. కోవిడ్ బారిన పడడం.. కోలుకున్న తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందిపడిన ఆమె.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి...
దేశం మొత్తం మరోసారి మహారాష్ట్ర వైపు చూస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన.. అయితే,...
విద్యార్థులు తప్పు చేస్తే గురువులు దండించడం సహజమే. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అప్పుడప్పుడు ఉపాధ్యాయులు చేయి చేసుకుంటారు. కానీ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఓ కళాశాల ప్రిన్సిపాల్ చెంపపై...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో పార్ట్ టైమ్ నాన్-అఫీషియల్ డైరెక్టర్లుగా పలు పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులను ప్రభుత్వం నియమించింది. ఆర్బీఐ డైరెక్టర్గా ఆనంద్ మహీంద్రాను కేంద్ర...
2020 జులైలో వెలుగుచూసిన కేరళ గోల్డ్ స్కామ్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్.. ఇప్పటికే 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించింది. గతేడాది నవంబర్...