Home వార్తలు

వార్తలు

GHMC: గ్రేటర్ లో వార్డ్ వ్యవస్థకు తప్పని ఆటంకాలు

గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రేపటి నుంచి ( జూన్ 02 ) ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా పడ్డాయి. వార్డ్ ఆఫీసుల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్స్ ను బల్దియాకు ఇచ్చేందుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. 150 వార్డ్ ల్లో ఇప్పటికీ 50కి పైగా వార్డ్ కార్యాలయాల ఏర్పాటులో జాప్యం కొనసాగుతుంది.

ఎంపీ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌.. షరతులు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ప్రయత్నాలు ఫలించాయి.. తెలంగాణ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. వైఎస్‌ వివేకా...

వెడ్డింగ్ కిట్‌లో కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో సోమవారం జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో వధువులకు ఇచ్చిన మేకప్ బాక్సుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు దొరికాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా...

తమ్ముళ్లు అదిరిందా అంటున్నాడు.. వచ్చే ఏడాది బాబుకు బాగా అదిరిపోతుంది

ఎన్టీఆర్‌ వందో జయంతి వేడుకలు, టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ 100వ జయంతిని టీడీపీ ఘనంగా చేపట్టలేదు అని...

లైవ్‌లో టీడీపీ మేనిఫెస్టో చించివేసి డస్ట్‌బిన్‌లో వేసిన మంత్రి..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఓ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జోగి రమేష్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు...

గుణం లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు.. ఏ దిక్కుకైనా వెళ్లవచ్చు దిక్కుమాలిన బాబు వైపు తప్ప..!

చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సినీ నటుడు, దర్శక నిర్మాత, ఏపీఎఫ్సీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.. విజయవాడలో వైసీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఎన్టీఆర్...

ఎన్టీఆర్‌ అసలైన వారసుడు దేవినేని..!

స్వర్గీయ నందమూరి తారకరామారావు వందో జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా ఈ ఉత్సవాలను జరుపుతున్నారు.. ఎన్టీఆర్‌ వారసుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు...

Muhammad Iqbal: ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్ నుంచి “సారే జహాన్ సే అచ్చా” రాసిన పాకిస్తాన్ కవి అధ్యాయం తొలగింపు

ప్రముఖ దేశభక్తి గీతం ‘ సారే జహాన్ సే అచ్చా’ రాసిన పాకిస్తాన్ కవి మహ్మద్ ఇక్బాల్ సిలబస్ ను ఢిల్లీ యూనివర్సిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ యూనివర్శిటీ అకడమిక్ కౌన్సిల్...

Hyderabad: ఇచ్చిన డబ్బులు అడిగిందని చంపేశాడు.. ముక్కలుగా కోసి ఫ్రిజ్‌ లో పెట్టాడు

Hyderabad: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యను ఇన్సిపిరేషన్‎గా తీసుకుని ఆ తరహ హత్యలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు చంపడం.. ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో పెట్టడం ట్రెండ్ అయిపోయింది. తాజాగా హైదరాబాద్లో కూడా...

విజయవాడ నుంచి హజ్‌ యాత్రికుల కోసం విమానాలు..

ముస్లింలు హజ్ ‍యాత్ర పవిత్రంగా భావిస్తారు.. తమ జీవితంలో ఒక్కసారైనా హజ్‌ యాత్రకు వెళ్లాలని తాపత్రయపడతారు.. అయితే, హజ్‌ యాత్రికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తేనే...

విపక్షాలను తప్పుబట్టిన సీఎం జగన్‌.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు..

ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీ ఇలా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టు...

ఆవిరవుతున్న ఐటీ ఆశలు.. 40 శాతం తక్కువగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు..

ఆర్థికమాంద్య భయాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం పరిస్థితులు ఐటీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. స్టార్టప్స్ నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారీ మోసం.. స్నేహితుడిలా నటిస్తూ రూ. 5 కోట్లు స్కామ్..

ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్లోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తన జీవితాలను మరింత సులభతరంగా మార్చుకోవడానికి ఈ సాంకేతికత మరింతగా సాయపడుతోంది. వ్యాసాలు రాయడం, కవితలు రాయడం, కవిత్వం,...

అందుకే రూ.2 వేల నోట్ల ఉపసంహరణ.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. తొలి సారి ఈ వ్యవహారంపై స్పందించార ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను...

బందరు పోర్టుతో చరిత్రను మార్చబోతున్నాం..

బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తపసిపూడిలో సముద్రుడికి హారతిచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. బందరు పోర్టు పనులకు ప్రారంభోత్సవం చేశారు.....

నరేంద్ర మోడీ కాళ్లకు మొక్కిన పపువా న్యూగినియా ప్రధాని..

ప్రధాని నరేంద్ర మోడీ జాపాన్ లో జీ-20 సమావేశం ముగిసిన తర్వాత ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్‌ఐపిఐసి) కోసం ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ దేశాన్ని సందర్శించిన...

బెంగళూర్ వర్షాలకు కృష్ణా జిల్లా యువతి బలి..

బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై...

వైసీపీపై కేశినేని నాని ప్రశంసలు.. టీడీపీలో కలవరం..!

విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడూ కేశినేని నాని పేరు హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది.. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు సొంత పార్టీలోనూ కలవరం సృష్టిస్థాయి.. మరికొన్ని సార్లు అధికార పార్టీకి కూడా విరుచుకుపడతారు.. కానీ,...

పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన విష్ణుకుమార్‌ రాజు

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్న విష్ణుకుమార్‌ రాజు.. త్వరలో మరో పార్టీలో చేరతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అందుకోసమే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని.. కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంట్‌...

వాలంటీర్‌ వ్యవస్థ తులసి మొక్క లాంటిది..

జగన్‌కు వాలంటీర్లు ఒక సైనం.. కానీ, చంద్రబాబుకు వాళ్లంటేనే కడుపు మంట అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలో నిర్వహించిన వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ...

Latest Articles