Home వార్తలు

వార్తలు

బాలికలతో అర్ధనగ్న నృత్యాలు వేయించి.. వీడియోలు తీసిన టీచర్ అరెస్ట్

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉత్తమ మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తండ్రి స్థానంలో ఉండి విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు.. కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డ లాంటి...

25 మండలాల్లో పంట నష్టం.. ఏ జిల్లాలో ఎన్ని మండలాల్లో అంటే..

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.. ఇక, ఏపీలో మొత్తంగా 25 మండలాల్లో...

తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వడగండ్ల వానతో కడగండ్లు

రెండురోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అంచనాలు నిజం అయ్యాయి. కడప నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు...

విష్ణుకుమార్‌ రాజు సంచలనం.. టీడీపీ, బీజేపీ, జనసేన కలవడం అనివార్యం..!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేకపోయింది.. అయితే, ఈ ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్‌ కామెంట్లు చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన...

కరోనా పుట్టింది ఇలా.. షాకింగ్‌ విషాలు వెలుగులోకి..!

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి ఎలా పుట్టింది..? ఎలా పాకింది..? ప్రపంచ దేశాలకు ఎలా విస్తరించింది? అనే దానిపై రకరకాల అధ్యయనాలు జరిగాయి.. చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లో ఈ వైరస్‌ను సృష్టించారని...

బిడ్డ అవశేషాల కోసం ఓ తల్లి నాలుగున్నర దశాబ్ధాల పోరాటం..

చనిపోయిన తన బిడ్డ అవశేషాల కోసం ఓ తల్లి ఏకంగా నాలుగున్నర దశాబ్ధాలుగా పోరాడుతోంది. తన బిడ్డకు ఏమైందని తెలుసుకోవాలని పోరాడుతోంది. చివరకు సుదీర్ఘ పోరాటం తర్వాత 48 ఏళ్లకు తన కొడుకు...

హైదరాబాద్ ఎమ్మెల్సీ గెలుపుపై అమిత్ షా ట్వీట్..

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యే ఎన్నికలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందడంపై కేంద్ర హోమంత్రి అమిత్ షా హర్షం...

సస్పెండ్ చేసినా.. సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటా : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర శాసనసభ నుంచి తనను సస్పెండ్ చేసినా తాను సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు ...

ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఇది : మంత్రి బొత్స

నేడు ఏపీ అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ సంక్షేమ...

మనీష్‌ సిసోడియాపై మరో కేసు నమోదు

ఢిల్లీ ప్రభుత్వ ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తాజా కేసు నమోదు చేసింది. 2015లో ఢిల్లీలో...

ప్రియురాలితో వీడియో కాల్‌.. చూస్తుండగానే మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు

ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. గొడవలు జరిగిన తర్వాత రెండు రోజులు మాట్లాడకపోవడం.. మళ్లీ నార్మల్ అవ్వడం కామన్. ఇలా కాకుండా ప్రేమికులు గొడవలు పడి ఒకర్నొకరు చంపుకున్న ఘటనలను కూడా...

తిండికి కష్టంగా ఉంది.. కానీ లగ్జరీ కార్లు వెనక్కి ఇవ్వరట.. పాక్ మంత్రుల తీరు..

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఐఎంఎఫ్ 1.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తే తప్పా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే అక్కడ ఆహార...

నీ డీపీ చూసి, నీ వాయిస్ చూసి వచ్చా.. రాపిడో డ్రైవర్ అనుచిత ప్రవర్తన

మహిళా కస్టమర్ల పట్ల క్యాబ్ సంస్థల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా వ్యవహిరించడం వంటి ఘటనలు ఇది వరకు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే తెరపైకి వచ్చింది....

ఏపీలో ఉద్యోగుల సంఘానికి హైకోర్ట్ ఊరట

ఏపీలో ఉద్యోగుల సమస్యల పై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇటీవల కాలంలో వివిధ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ...

నేటి నుంచి భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం..

మార్చిలోనే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతోన్న వేళ చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.. వరుసనగా నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. ముందుగా ఈ నెల...

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది : డీకే అరుణ

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ....

మంచిర్యాల జిల్లాలో హరీష్‌రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. భీమారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమారం ప్రజల...

అమెరికా డ్రోన్ ను కూల్చేసిన రష్యా.. యుద్ధం భీకరంగా మారనుందా?

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా భయంకరమైన యుద్ధం నడుస్తోంది. విజయం సాధించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన శక్తిని పణంగా పెట్టారు. ఈ యుద్ధంలో రష్యా విజయం సాధించకుండా అమెరికా తెరవెనుక...

కడుపులో బ్లేడ్ల కుప్ప.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు

రాజస్థాన్‌లోని జలోర్‌లో 24 ఏళ్ల ఓ యువకుడి కడుపులో 56 షేవింగ్ బ్లేడ్‌లను వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి తొలగించారు. ఆత్మహత్య చేసుకునేందుకు యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇతడు సంచార్‌లోని ఓ...

విశాఖ రాజధానిపై ఇవాళ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు చెప్పారు సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన...

Latest Articles