Home వార్తలు

వార్తలు

మణిపూర్‌లో ఘోరప్రమాదం.. 7గురు జవాన్లు మృతి, 45 మంది గల్లంతు

వర్షాల కారణంగా మణిపూర్‌లోని నోనీ పట్టణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు చనిపోగా.. మరో 45 మంది గల్లంతయ్యారు. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో...

ఇండియాలో లాంచ్ అయిన మారుతి సుజుకీ బ్రేజ్జా 2022

కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లో మరింత పోటీ పెరగనుంది. కొత్తగా మారుతి సుజుకీ న్యూ బ్రేజ్జా 2022ను ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. గతంలో విటారా బ్రేజ్జాతో పోలిస్తే...

నథింగ్ ఫోన్ ఫీచర్లు మామూలుగా లేవుగా..

నథింగ్ అంటూనే ఫీచర్లలో అదగొడుతోంది నథింగ్ ఫోన్ 1. వన్ ప్లస్ మాజీ కో ఫౌండర్ కార్ల్ పీ సారథ్యంలో ఈ కొత్త ఫోన్ రాబోతోంది. జూన్ 12 నుంచి ఫ్లిఫ్ కార్ల్,...

నైజీరియన్లపై హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం

నైజేరియన్స్‌పై హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసాలు ముగిసినా ఇండియాలో ఉంటున్న నైజీరియన్‌లను వారి దేశాలకు పంపుతామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. నైజీరియన్లు పదేపదే నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఐదుగురిని...

రెస్టారెంట్‌లో పెట్టుబడి పేరుతో 13 కోట్ల మోసం.. తల్లీకొడుకులు అరెస్ట్

రెస్టారెంట్‌లో పెట్టుబడి పేరుతో పలువురికి టోకరా వేసిన నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌లో పెట్టుబడి పేరుతో నమ్మించి దాదాపు రూ.13 కోట్లను నిందితులు...

ఉదయ్ పూర్ హత్యపై ఎన్ఐఏ విచారణ

రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ అనే వ్యక్తిని ఇద్దరు తల నరికివేసి హత్య చేయడం దేశంలో కలకలం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు...

పారిస్ ట్రిప్ కు బయలుదేరిన జగన్

సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జూలై 2 వరకూ విదేశీ పర్యటనలో వుండనున్నారు. మంగళవారం రాత్రి ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ పర్యటనకు బ‌య‌లుదేరి వెళ్లారు. విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్నవ‌రం ఎయిర్ పోర్టు...

నుపుర్‌శర్మకు మద్దతు తెలిపాడని తలనరికి దారుణహత్య..

నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను షేర్ చేసిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మల్దాస్ వీధిలో జరిగింది. ఇద్దరు దుండగులు...

కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. 17 మంది దుర్మరణం

దేశ ఆర్థిక రాజధానిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం రాత్రి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయినట్లు అధికారులు...

సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మంగళవారం తమ ఎదుట హాజరు కావాలంటూ సోమవారం ఈడీ...

జనం సమస్యలే ఎజెండాగా జనవాణి

జనసేన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజల సమస్యలను ఆసాంతం విని... ప్రభుత్వానికి బలంగా తెలిపేలా వినూత్న కార్యక్రమం వుంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. బాధిత పక్షాల నుంచి స్వయంగా...

నాడు-నేడు, డిజిటల్ లెర్నింగ్ పై జగన్ సమీక్ష

ఏపీ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై క్రమం తప్పకుండా సీఎం జగన్ సమీక్షలు చేపడుతున్నారు. విద్యాశాఖలో నాడు–నేడు(స్కూల్స్‌), డిజిటల్‌ లెర్నింగ్‌ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరులో 8వ...

TSICET దరఖాస్తు గడువు జులై నాలుగు వరకు పొడిగింపు

తెలంగాణలో SICET దరఖాస్తు గడువు జులై నాలుగు వరకు పొడిగించారు. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ రిజిస్ట్రేషన్ మరియు సమర్పణకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా TSICET - 2022 కోసం చివరి తేదీ...

మానవత్వం మరిచి… క్షతగాత్రులను గాలికి వదిలి

ప్రమాదం జరిగినా.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి చేరిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ మానవత్వం ఛాయలు కనీసం ఇసుమంతైనా కనిపించడంలేదు. ఈ చిత్రంలో కనిపిస్తున్న యువకుడు పేరు అనుపురం దీపక్.అందరూ ముద్దుగా బన్నీ...

బాలినేని సంచలన వ్యాఖ్యలు

కుట్ర జరుగుతోందని, వాళ్ళ సంగతి చూస్తానంటూ.. మాజమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై సొంత పార్టీ వాళ్ళే కుట్ర చేస్తున్నారు..వ్యక్తిగతంగా కొందరు సొంత పార్టీ వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నారు..ఎవరు...

యూకేలో షాకింగ్ ఘటన.. బాత్రూం అని వెళ్లిన స్టూడెంట్ బిడ్డకు జన్మనిచ్చింది

యూకేలో విచిత్ర ఘటన జరిగింది. తను ప్రెగ్నెంట్ అని తెలియకుండానే 20 ఏళ్ల విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. ఓ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని రాత్రి కడుపునొప్పితో బాధపడుతూ.. బాత్రూంకు వెళితే, తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది....

సంజయ్ రౌత్ కు ఈడీ షాక్.. రేపు విచారణకు రావాలని ఆదేశం

మహారాష్ట్ర పొలిటికల్ క్రైసిన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) సమన్లు జారీ చేసింది. జూన్...

అగ్నిపథ్ స్కీమ్ పెద్ద ఫ్రాడ్: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్

అగ్నిపథ్ స్కీమ్ భవిష్యత్ జవాన్ల పాలిట పెద్ద మోసం అని విమర్శించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. నాలుగేళ్ల తరువాత పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసే వ్యక్తులకు కనీసం పెళ్లిళ్లు కూడా...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

  కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెళగావికి సమీపంలోని ఓ గ్రామం వద్ద గూడ్స్ వాహనాం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో మొత్తం 9 మంది కార్మికులు...

Morocco-Spain: సరిహద్దులో తొక్కిసలాట.. 18 మంది వలసదారులు మృతి

ఆఫ్రికాలోని మొరాకో-స్పెయిన్ దేశాల సరిహద్దుల్లో తొక్కిసలాట జరిగింది. సరిహద్దు కంచెను కత్తిరించడానికి వలసదారులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు కంచె వద్ద జరిగిన ఈ తొక్కిసలాటలో 18 మంది...

Latest Articles