Home వార్తలు

వార్తలు

3-4 రోజుల్లో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది: మనీష్ సిసోడియా

తనపై జరిగిన దాడులన్నీ రాజకీయమేనని, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన ఉల్లంఘనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. వచ్చే 3-4 రోజుల్లో సీబీఐ-ఈడీ తనను అరెస్టు...

ఆకాశంలో ఫ్లైట్.. నిద్రపోయిన పైలెట్లు.. ఆ తరువాత జరిగింది ఇదే..

విమాన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పైలెట్లు నిద్రపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం సుడాన్ లోని ఖార్టూమ్ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్...

చైనాలో కరువు పరిస్థితులు.. అలర్ట్ ప్రకటించిన డ్రాగన్ కంట్రీ.

డ్రాగన్ కంట్రీ చైనా కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సిచువాన్ ప్రావిన్స్ తో పాటు నైరుతి చైనాలోని చాలా కౌంటీలు ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్నాయి. దీంతో...

పాడేరు ఏజెన్సీలో చిన్నారుల మరణ మృదంగం

గిరిపుత్రుల పిల్లలు మిస్టరీగా మరణిస్తున్నారు. పాడేరు ఏజెన్సీలో పిల్లల కేరింతల కంటే చావు కేకలు భయపెడుతున్నాయి. సీజనల్ వ్యాధులు, అంతుబట్టని సమస్యలతో చిన్నా రులు మృత్యువాత పడుతున్నా రు. రూఢకోటలో అంతుబట్టని మరణాల మిస్టరీ...

రూ.1360 కోట్లు కట్టినా.. కేంద్రం ఇలా చేయడం దారుణం

కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇవ్వకుండా పవర్ పర్చేస్ జరపకుండా ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. 20 మిలియన్ యూనిట్స్ ఇవాళ డ్రా చేయలేకుండా పోయాం. ఇలా...

మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన అభ్యర్ధిని పెడితే మంచిది : వీహెచ్‌

రోజు రోజుకు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. పార్టీలో అంతర్గత అంశాలపై అధిష్టానం పిలిచి మాట్లాడాలన్నారు....

చైనాలో సీన్ రివర్స్.. దయచేసి పిల్లల్ని కనాలని అభ్యర్థిస్తున్న డ్రాగన్

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా.. ఇప్పుడు తగ్గుతున్న జనాభా వృద్ధి రేటులో ఆందోళన చెందుతోంది. శ్రామిక శక్తి తగ్గి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదముందని భయాందోళనకు గురవుతోంది. ఈ...

విదేశీ మహిళలు బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చినంత ఈజీగా పార్టీని మార్చేస్తున్నారు..

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నితీష్ కుమార్ బీజేపీతో పొత్తును రద్దు చేసుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని...

మెదడును తినే అమీబా.. అమెరికాలో ఒకరి మరణం.. వ్యాధి లక్షణాలు, కారణాలు ఇవే

తాజాగా మరో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. అత్యంత అరుదుగా సంభవించే నేగ్లేరియా ఫౌలెరీ ఇన్ఫెక్షన్‌తో అమెరికాలోనే నెబ్రాస్కాలో ఓ చిన్నారి మరణించింది. అత్యంత అరుదైన వ్యాధిగా దీన్ని చూస్తారు. ఈ నేగ్లేరియా...

డోలో 650 రాసిన డాక్టర్లకు తాయిలాలు.. ఇది సీరియస్ అంశం అన్న సుప్రీంకోర్టు

మనకు చిన్న జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చినా.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు డోలో. అయితే ఈ డోలోనే కరోనా కాలంలో దీన్ని తయారుచేసే కంపెనీలకు కనకవర్షం కురిపించింది. ఏకంగా ఈ మందులు...

ఆ ఘనత జగన్ దే.. వైసీపీ పాలన నుంచి త్వరలో విముక్తి

ఏపీలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి. బిజెపి వైసిపి పాలన నుండి దేశ ప్రజలకు విముక్తి చేస్తాం అన్నారు. దేశంలో,...

మెగా ఈవెంట్ ఆఫ్ ది ఇయర్‌లో ఐఫోన్‌ 13

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 13ని మెగా ఈవెంట్ ఆఫ్ ది ఇయర్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్ కింద, కంపెనీ ఐఫోన్ 13 మినీ,...

అంతర్జాతీయ స్థాయిలో బెంగళూర్.. ఎమర్జింగ్ సిటీస్ జాబితాలో చోటు

భారత సిలికాన్ వ్యాలీ, సాప్ట్ వేర్, ఐటీ, అంతరిక్ష పరిశోధన సంస్థలకు కేరాఫ్ గా ఉన్న బెంగళూర్ మరో ఘనత సాధించింది. తాజాగా బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత వేగంగా...

ఉచిత హామీలపై రాజకీయ పార్టీలను అడ్డుకోలేం: సుప్రీం కోర్టు

రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై బుధవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం ఉచితాలపై పలు వ్యాఖ్యలు...

ఏఐఏడీఎంకే అధికార పోరులో పన్నీర్‌సెల్వంకు ఊరట.. పళనిస్వామికి షాకిచ్చిన కోర్టు

ఏఐఏడీఎంకే నేత ఇ.పళనిస్వామికి మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్‌ సెల్వంకు భారీ ఊరట లభించినట్లయింది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం చెల్లదని హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది....

గాడ్సే ఫోటో తిరంగా యాత్ర.. ఉత్తర్ ప్రదేశ్ లో ఘటన

భారత్ స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. ఆజాదీ కా అమృత్ , హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా పలు...

ట్రాన్స్‌జెండర్లకు పోలీస్ ఉద్యోగాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తమ పోలీస్ శాఖలోకి తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లను రిక్రూట్ చేసుకుంది. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ పోలీసులు లింగవివక్షతను రూపుమాపేందుకు దీన్ని...

అధికారం మనదే.. దాడులు చేసినా ముందుకు సాగుదాం

హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు పలువురు టీఆర్ఎస్ నేతలు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకట రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల తెరాస పార్టీ మాజీ...

బియ్యం బ్లాక్ మార్కెట్ కి తెరతీసిందే వారిద్దరూ.. ఎంపీ అర్వింద్

మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ రైతు ధర్నాలో ఎంపీ అర్వింద్ కేసీఆర్ సర్కార్ ని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ ధర్నా చేస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి...

బిహార్ మంత్రివర్గ విస్తరణ.. తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చోటు

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మహాఘటబంధన్‌లో భాగమైన వివిధ పార్టీల నుంచి మంగళవారం బిహార్ కేబినెట్‌లోకి మొత్తం 31 మంది మంత్రులు చేరారు. రాజ్‌భవన్‌లో బిహార్ గవర్నర్ ఫాగు...

Latest Articles