మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. తాజాగా శుక్రవారం రోజు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలోని అన్ని జిల్లాల శివసేన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఏక్ నాథ్ షిండే మోసం చేశాడని ఆరోపించారు. ఏక్...
మహారాష్ట్రలో రాజకీయం పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది అక్కడి మహా వికాస్ అఘాడీ రాజకీయాలు. తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి...
ఆఫ్ఘనిస్తాన్ భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. జూన్ 21న, 6.1 తీవ్రతతో వచ్చిన వచ్చిన భూకంపం పేద దేశం ఆప్ఘనిస్తాన్ ను మరింతగా నష్టపరిచింది. దాదాపుగా ఇప్పటి వరకు 1000కి పైగా మంది మరణించారు....
ఇప్పుడు దేశవ్యాప్తంగా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మెయిన్ హైలెట్ గా మారింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి బీటలు వారుతున్నాయి. శివసేన రెబెల్ మంత్రి ఏక్ నాథ్...
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఈఎంసీలో మూడు గ్లోబల్ కంపెనీల యూనిట్లను సీఎం జగన్ గురువారం నాడు ప్రారంభించారు. టీసీఎల్, ఫాక్స్లింక్, డిక్సన్...
పెద్దపులి హడలెత్తిస్తోంది. నెల రోజులుగా జిల్లాలోని ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మేతకు వెళ్లిన పశువులపై దాడిచేస్తూ అలజడి కలిగిస్తోంది. తాజాగా మేత కోసం వెళ్ళిన పశువులు...
ఏపీ సీఎం వైయస్ జగన్ నేడు తిరుపతి పర్యటనకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు జగన్. పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.....
ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. పోలింగ్ సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, వెబ్ కాస్టింగ్ సిబ్బంది ఈవీఎంలతో వారికి...
విద్యార్థులు తప్పు చేస్తే గురువులు దండించడం సహజమే. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అప్పుడప్పుడు ఉపాధ్యాయులు చేయి చేసుకుంటారు. కానీ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని ఓ కళాశాల ప్రిన్సిపాల్ చెంపపై...
రాజకీయ వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. మంత్రులు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగుదేశం...