అయితే రోహిత్ శర్మ ఔట్ కాలేదని.. సంజు శాంసన్ గ్లోవ్స్ తగలడం వల్లే బెయిల్స్ కిందపడ్డాయి అని హిట్ మ్యాన్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు పోస్టులు పెట్టారు. రోహిత్ శర్మకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపించారు.. దీంతో రోహిత్ శర్మ అవుటైన విధానంపై ఐపీఎల్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. రోహిత్ అవుట్ కు సంబంధించిన క్లియర్ వీడియోను ఐపీఎల్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో స్పష్టంగా బంతికి స్టంప్స్ ను తాకినట్లు కనిపిస్తుంది.
కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ కు హాజరైన ఒక చిన్నారి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్సీబీ టైటిల్ కొట్టేవరకు నేను స్కూల్ లో జాయిన్ అవను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపింది.
తమిళనాడులో భాషాభిమానం, ప్రాంతీయాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ భాషకు ఎలాంటి అగౌరవం వాటిల్లినా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు భగ్గుమంటాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడితే ఏదో పాపం చేసినట్లు చూస్తుంటారు కొందరు....
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకముందే న్యూజిలాండ్ టీమిండియా గుడ్న్యూస్ను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ రేసులో భారత్తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్ సేనకు...
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేటెస్ట్గా ఓ సంచలన రికార్డ్ నమోదు చేశాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్గా ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న...
సరిగ్గా 20 ఏళ్ల క్రితం మార్చి 1, 2003 ప్రపంచ కప్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎవరూ మరిచిపోరు. శివరాత్రి రోజే సచిన్ టెండూల్కర్ శివాలెత్తి పాకిస్తాన్ పై...
కైరోలో బుధవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2023 లో భారతదేశంకు స్వర్ణం దక్కింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణం చేరింది. పోటీలో నిలిచిన ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్...
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. తన తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. తిలక్ యాదవ్ తండ్రి కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ...
జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమీషనర్ రాయబారిగా డాక్టర్ రవికుమార్ పనస నియమితులయ్యారు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. ఆసిఫ్ ఇక్బాల్,...
హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ-రేసింగ్ ఇవాళ సాయంత్రం ముగిసింది. నెక్లెస్ రోడ్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ ఫార్ములా ఈ-రేస్ ఛాంపియన్ షిప్లో జీన్ ఎరిక్ విజేతగా నిలిచాడు....
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టుతో రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నాడు. తొలుత బౌలింగ్లో ఐదు వికెట్ల హాల్ అందుకొని అదరహో అనిపించిన జడేజా.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ రప్ఫాడించేస్తున్నాడు....
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మెగాటోర్నీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. యువ ఆటగాళ్లలో ప్రతిభ వెలికితీసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి...
వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా వరల్డ్ రికార్డ్ సృష్టించింది. అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా చరిత్రపుటలకెక్కింది. తిరువనంతపురం మ్యాచ్లో శ్రీలంకపై సాధించిన విజయంతో.. భారత్ ఈ రికార్డ్ని తన ఖాతాలో...
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. లంక కుదిర్చిన 216 పరుగుల లక్ష్యాన్ని.. అతి కష్టం మీద భారత్ చేధించింది. టాపార్డర్ చేతులు...
టీ20 ఫార్మాట్లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎలా దుమ్ములేపుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లోనూ రప్ఫాడించేశాడు. ఒక అర్థశతకం, ఒక శతకంతో చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలోనే...
Ind vs SL : గౌహతిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్...
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించింది. ఒకప్పటి డబుల్స్ నెంబర్ వన్ ప్లేయర్ సానియా మీర్జా ఈ ఏడాది ఫిబ్రవరి 19న దుబాయ్లో ప్రారంభమయ్యే (డబ్లూటీఏ1000) దుబాయ్ టెన్నిస్...
క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రూర్కీ దగ్గర పంత్ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన ఉత్తరాఖండ్లోని రూర్కీ నుంచి...
టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా చరిత్ర సృష్టించాడు. క్రికెట్ వరల్డ్లో ఏ ఒక్కరికీ సాధ్యం కాని అరుదైన ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. 34 ఏళ్ల క్రితం నమోదైన ఓ చారిత్రాత్మక...
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తమ దాంపత్య జీవితానికి పుల్స్టాప్ పెట్టనున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి...