యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. అయితే మొన్నటి వరకు భారీగా నమోదైన కరోనా కేసులు ఇప్పడిప్పుడే మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా తెలంగాణలో కరోనా రోజువారీ...
హైదరాబాద్లో రాకపోకలకు సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తన అధికార పరిధిలోని 709.49 కి.మీ ప్రధాన రహదారి నెట్వర్క్లో సాధ్యమయ్యే చోట సైకిల్ ట్రాక్లను నిర్మించాలని నిర్ణయించింది....
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్తలలో ఈరోజు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో యాజమాన్యం వారి సహకారంతో మెగా రక్త దాన శిభిరం ఏర్పాటుచేయడం జరిగింది, మన ప్రాణాలకు రక్తం...
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్తలలో 21 వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యాజమాన్యం సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల...
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించగా.. ఇటీవల మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు...
సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. నీతి ఆయోగ్ స్పందిస్తూ.. సీఎ కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్...
తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా.. నిన్న దాసోజు శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్న ప్రకటించి.. ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు...
తెలంగాణ కాంగ్రెస్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీడి వెళ్లడంతో ఆ పార్టీ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో టీపీసీసీ రేవంత్ రెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఆగ్రహం...
యావత్తు ప్రపంచ దేశాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా రక్కసి మరోసారి పంజా విసురుతోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో కరోనా వైరస్...
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎమ్మెల్య ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని విశ్వవిద్యాలయాల్లో అదే రకమైన పరిస్థితి ఉందని ఆయన మండిపడ్డారు. గవర్నర్ దగ్గర...
నగర ప్రజలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు చార్మినార్, గోల్కొండ కోటకు ప్రవేశ రుసుము లేకుండానే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు....
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరోసారి వెయ్యి దాటడం ఆందోళన...
కేంద్ర ఆర్థిక విధానాలను మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నరేంద్ర మోడీ అస్తవ్యస్త, అనాలోచిత నిర్ణయాల వల్లనే దేశ ప్రజలకు కష్టాలు. తమ తప్పుడు ఆర్థిక విధానాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం అనేక అబద్ధాలు చేప్తొంది....
తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.....
రోజు రోజూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తుంది. అయితే తాజాగా.. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,320మంది కరోనా పరీక్షలు నిర్వహించగా.. 771...
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మళ్లీ నిరసన బాట పడుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ నాణ్యమైన ఆహారం అందించడంలేదని, విద్యార్థులు అస్వస్థతలకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై తాజాగా...
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను మాదాపూర్ ఎస్వోటి పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గచ్చిబౌలి సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 11 మంది...
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. గత రెండు...
యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు...
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్...