Home తెలంగాణ హైదరాబాద్

హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వంపై కూనంనేని విసుర్లు

విభజన చట్టం ప్రకారం ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. హామీని గాలికొదిలేసారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమ...

బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ.. ఉద్యోగాల పేరిట భారీ మోసం

హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్ సిటీలో మరో కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి, వారి వద్ద నుంచి ఆ సంస్థ లక్షలకు లక్షలు వసూలు చేసింది. మొదట్లో ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా...

మూడు నెలల క్రితం పెళ్లి.. ఆఫీస్‌కి వెళ్లొస్తానని చెప్పి భర్త మాయం.. ఏమైంది?

ఆ జంటకు మూడు నెలల క్రితమే పెళ్లి అయ్యింది. ఇద్దరే కలిసి ఉంటున్నారు. ఇటీవల ఆఫీస్‌కి వెళ్లొస్తానని చెప్పిన భర్త.. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. ఎక్కడ చూసినా, ఎంక్వైరీ...

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం : మంత్రి కేటీఆర్‌

జిల్లా పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, 60 లక్షల పార్టీ...

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వీసీగా బాధ్యతలు స్వీకరించిన విజ్జులత

తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ప్రస్తుత కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. విజ్జులత బాధ్యతలు స్వీకరించారు. కోఠిలో ఉన్న కళాశాల ఆవరణలోని దర్బార్ హల్ జరిగిన కార్యక్రమంలో......

వీఆర్‌ఏల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

ప్రభుత్వం వీఆర్‌ఏల డిమాండ్స్‌ను వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా రోజుల నుండి వీఆర్ఏ లు వారి సమస్యను...

స్టూడెంట్‌తో టీచర్ జంప్.. పది రోజుల తర్వాత ఏమైందంటే..

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాలు దారి తప్పింది. తాను పాఠాలు చెప్పే స్టూడెంట్‌తో ప్రేమాయణం నడిపింది. వయసులో తనకంటే చాలా చిన్నవాడు, మైనర్ అయిన బాలుడితో ఎఫైర్ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా.. ఆ...

అవినాష్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. సాక్షిగానా? నేరస్తుడిగానా? అర్థం కావడంలేదు..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది సీబీఐ.. దాదాపు ఐదు గంటల పాటు అవినాష్‌ని విచారించింది సీబీఐ.. అయితే, సీబీఐ...

కుక్కల దాడిలో బాలుడు మృతి కేసు.. సుమోటోగా విచారణకు హైకోర్టు

అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌ చనిపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే.. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పేపర్ న్యూస్ ఆధారంగా కేసు...

ఆలయంలో చోరీకి వెళ్లిన దొంగ.. ఇంతలోనే ఏం జరిగిందంటే..

Theft in the temple: గుడిలో దొంగతనానికి వచ్చాడు. హుండీ పగులగొట్టే పనిలో ప్రపంచాన్నే మరిచిపోయాడు. విషయం గమనించిన ఆలయ వాచ్‌మెన్ అక్కడికి వచ్చి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే...

బాలికల మిస్సింగ్ కేసు.. ఇంకా దొరకని ముగ్గురి ఆచూకీ

Missing girls: హైదరాబాద్ తిరుమలగిరిలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఈ వార్త స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నామని చెప్పి బయటకు వచ్చిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. 24 గంటలు గడిచినా...

పొత్తులపై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

జహీరాబాద్ వెళ్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కి పటాన్ చెరు రింగు రోడ్డు దగ్గర పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.....

నిజాం కాలేజీ గ్రౌండ్‌లో “ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ” స్పోర్ట్స్ ఫెస్టివల్

నిజాం కాలేజీ గ్రౌండ్ లో "ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ" స్పోర్ట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్, పుల్లెల...

ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ.. మంత్రి కేటీఆర్ క్లారిటీ..

హైదరాబాద్ లో మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో మండలిలో చర్చ సందర్భంగా మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు, నాగోల్ నుంచి ఎయిర్...

మహీంద్రా కంపెనీతో తెలంగాణ సర్కార్ ఒప్పందం..వెయ్యి కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రం

మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్ట్ మైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్లో ఉన్న తన ప్లాంట్ కి అనుబంధంగా ఈ నూతన...

పెళ్లి చేసుకునే వారికి ప్రత్యేక కోర్సు.. ఫీజు ఎంతో తెలుసా..?

Dulha Dulhan Course : భారతదేశంలో గొప్ప ఇంజనీర్లు, వైద్యులు ఎలా కావాలనే దానిపై కోర్సులు ఉన్నాయి. కానీ విజయవంతమైన వైవాహిక జీవితాన్ని ఎలా గడపాలో ఏవీ బోధించవు. వాటిపై ఎలాంటి కోర్సు...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం.. మోదీ డాక్యుమెంటరీ ప్రదర్శన.. అధికారుల విచారణ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీ‌యూ)లో కలకలం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో కొంతమంది...

సద్దామ్ హుస్సేన్‌ కొడుకు గుర్తొస్తున్నాడు : ఆర్జీవీ

తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్‌ తనయుడు బండ భగీరథ్‌కు చెందిన ఓవీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బండి భగరథ్‌ ఓ విద్యార్థిని నానా బూతులు తిడుతూ చితకబాదుతున్నాడు....

నిందితులు ఫార్మ్ హౌస్ కి వచ్చింది వాస్తవం కాదా.. హైకోర్టులో ప్రభుత్వం తరుఫు లాయర్‌

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసిన ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల...

ఫుట్ పాత్ లపై కాదు.. ఇక అంతా స్కై వాక్ ల పైనే

హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్డు దాటడం అంటే సాహసించాల్సిందే. ఇప్పటికే ఎంతో మంది రోడ్డు దాటుతూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు...

Latest Articles