రాజన్న సిరిసిల్ల జిల్లా సోమ వారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో సందడి నెలకొంది. సోమ వారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు...
పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలు దర్శించనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తన వాహనం వారాహికి సంప్రదాయ పూజ చేయించనున్నారు....
సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు...
కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. గ్రానైట్ యజమానులు పెద్ద ఎత్తున టాక్స్ లు ఎగ్గొట్టారని గతంలో బండి సంజయ్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే...
రాష్ట్రంలో విభజన శక్తులు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. నాటి నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన ఉద్యమ...