Home తెలంగాణ

తెలంగాణ

హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ శాఖ తమ పావులు కలుపుతుంది. ఇప్పటికే భారీ స్థాయిలో సిబ్బందిని పెంచిన సరైన రీతిలో ఫలితాలు రావడం లేదు. దీనిని దృష్టిలో పెంచుకునే హైదరాబాద్...

ఈ నెల 9న జీరో షాడో డే.. హైదరాబాద్‌లో ఓ అద్భుతం..

Zero Shadow day: ఈ నెల 9న హైదరాబాద్‌లో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆ రోజు మధ్యాహ్నం 12:12 గంటలకు 'జీరో షాడో డే' అనే ఛాయ ఉండదు. ఈ...

ఈ నెల 28న ఖమ్మం లకారంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

ఈ నెల 28న ఖమ్మం లకారంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్....

ఉప్పల్ స్కైవాక్ ప్రారంభానికి సిద్ధం

uppal skywalk project completed: ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల వంతెన (స్కైవాక్) సిద్ధంగా ఉంది. ఇది ప్రారంభించడానికి అందంగా ముస్తాబైంది. ఉప్పల్ చౌరస్తాకు ఇరువైపులా నిత్యం 20 వేల నుంచి 25...

నేడే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం..పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం

BRS Foundation day: ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాల బీఆర్‌ఎస్‌ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా...

తెలంగాణలో రైతుని రాజు చేసిండు ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎంపీ రంజిత్ రెడ్డి

వికారాబాద్ జిల్లా పరిగి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధుతో ఎంతో మంది దళితులు బాగుపడ్డారని, ప్రతి సంవత్సరం లబ్ధిదారులకు దళిత...

కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్‌ కొలువుదీరనున్నది అప్పుడే..

  సమీకృత కొత్త సచివాలయం ప్రారంభ వేడుకలు ఈ నెల 30న నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల తరువాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. మధ్యాహ్నం 1.20గంటల నుంచి 1.30 గంటల మధ్య...

పాలమూరు ‘‘నిరుద్యోగ మార్చ్’’కు తరలిరండి : బండి సంజయ్‌

30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరు.. సీఎం స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. కేటీఆర్...

కేసీఆర్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు : భట్టి

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ప్రవేశించింది. అయితే.. రేపు కేయు విద్యార్థులతో భట్టి విక్రమార్క భేటి కానున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం భట్టి...

రెచ్చిపోయిన దొంగలు.. మాజీ సర్పంచ్ ఇంట్లో భారీ చోరీ

ఇంటికి తాళం వేస్తే చాలు.. దొంగలు రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ ఇంట్లో చోరీ జరిగింది. 30 లక్షల వరకు విలువచేసే బంగారం, నగదు...

కేసీఆర్.. 2024లో మళ్లీ ప్రధాని మోడీనే.. ముందు సీఎం సీటు కాపాడుకో: అమిత్ షా

Amit Shah: యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్​ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో...

కోటి దాటిన భాగ్యనగరం జనాభా.. ప్రస్తుతం ఎంతో తెలుసా?

హైదరాబాద్‌ నగరం అన్ని మతాలకు ఆతిథ్యమిచ్చే మహానగరం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల వారు జీవిస్తూ ఉంటారు. అందుకే భాగ్యనగరాన్ని మినీ ఇండియా అని అంటారు. హైదరాబాద్‌ మరో మైలు రాయిన చేరుకుంది....

సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు.. ముఖ్యమంత్రి అభినందనలు

సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్​ డే వేడుకకు హిమాన్షు తాత, నాయనమ్మలైన...

ఎండల నుంచి ఉపశమనానికి బీర్లే ఆధారం

ఈఏడాది ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో మామూలుగానే మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఎండ ఎక్కువగా...

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు.. అంతా ఆయన కనుసన్నల్లోనే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో తాజాగా, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన...

నేడే ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల

తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్‌ఐ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ...

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయం

స్థానిక గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల లో జాతీయ స్థాయి చర్చా గోష్టి ఏర్పాటు చేశారు. "Adorn your speech better in English language" అనే అంశం పై జాతీయ స్థాయిలో చర్చ గోష్టి...

కాంగ్రెస్‌ పార్టీకి కీలక నేత గుడ్‌బై.. జేపీ నడ్డాతో భేటీ..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.....

Latest Articles