Home తెలంగాణ

తెలంగాణ

కౌంట్ డౌన్ స్టార్ట్.. కేసీఆర్‌కు బైబై చెప్పే టైం వచ్చేసింది..!

తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో అధికారమే తమ లక్ష్యంగా చెబుతున్నారు నేతలు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయస్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ఇలా ఏదో...

ప్రభుత్వ పాఠశాలే ముద్దు.. అనూహ్యంగా పెరిగిన అడ్మిషన్స్‌

సర్కార్‌ బడికి తమ పిల్లలను పంపాలంటేనే ఆలోచించేవారు.. ఇప్పుడు అటువైపే మొగ్గుచూపుతున్నారు.. రోజువారి కూలీలు కూడా ప్రైవేట్‌ పాఠశాలే ముద్దు అనుకుంటున్న ఈ తరుణంలో అనూహ్యంగా సర్కార్‌ స్కూళ్లలో అడ్మిషన్స్‌ పెరిగాయి.. ఈ...

తెలంగాణలో టెన్షన్‌ పెడుతోన్న కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా మళ్లీ పైకి కదులుతోంది.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు పెరగడంతో.. దేశంలో రోజువారి కేసుల సంఖ్య భారీగా వెలుగుచూస్తోంది.. ఇక, తెలంగాణలో ఐదు...

బండి సంజయ్‌కి పోలీసుల షాక్‌.. ఇచ్చినట్టే ఇచ్చి..!

బీజేపీ, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పోలీసులు షాక్‌ ఇచ్చారు.. అదనపు భద్రత కేటాయించినట్టే కేటాయించి మళ్లీ వెనక్కి తీసుకున్నారు.. అగ్నిపథ్ స్కీమ్‌పై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, మరోవైపు జాతీయ కార్యవర్గ సమావేశాల...

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, మూసాపేట్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని...

Koppula Eshwar: దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది

దివ్యాంగుల ఉన్నతి, సంక్షేమానికి తెలంగాణ ప్రభత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన దివ్యాంగుల జాతీయ సలహా మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర సామాజిక న్యాయ...

కేటీఆర్‌ అందంగా ఉంటాడు.. అందంగా అబద్దాలూ చెబుతాడు..!

నిజమే మంత్రి కేటీఆర్‌ అందంగా ఉంటాడు... అంతే అందంగా అబద్దాలు చెబుతాడంటూ సెటైర్లు వేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. మంత్రి కేటీఆర్‌ను బయటికి వస్తే టాలీవుడ్‌లోకి తీసుకెళ్తారు అన్నారు.. అందంగా ఉన్నావు,...

KTR Tweet: మీ కంపెనీకి నేనే అంబాసిడర్ అవుతా.. త్వ‌ర‌లో న‌టిస్తా..

మహింద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. వీరిద్దరూ నిత్యం ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటారు. బుధవారం మంత్రి కేటీఆర్ జహీరాబాద్ పర్యటనకు...

Revanth Reddy Tweet: బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం అభివృద్ధి అంటారా?

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పార్కును మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించిన విష‌యం తెలిసిందే.. అయితే, జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు...

Banjara Hills: వెంటపడి మరీ లవ్ అన్నాడు.. పెళ్లంటే నో అన్నాడు

పరిచయం ఎవరితో ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. ఈ కాలం యువతలో ఆకర్షనో లేక మరే ఇతర కారణమో ఇద్దరు చూడకుండానే స్నేహం చేయండం.. ప్రేమలో పడటం ఆతరువాత మోసపోవటం. ఇటువంటివి మనం చూస్తుంటాము....

Stephen Raveendra ల్యాండ్‌ మాఫియాలకు చెక్‌.. వారిపై పోలీసుల‌ న‌జ‌ర్‌..

ల్యాండ్ మాపియాకు పోలీసులు చెక్ పెట్ట‌నున్నారు. భూ కబ్జాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయకులను సతాయించే ల్యాండ్‌ మాఫియాలకు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. వారి వ్యవహారాలకు...

Medak Crime: కుటుంబంలో విషాదం.. నీటి గుంట‌లో ప‌డి చిన్నారులు మృతి

బాయ్.. బాయ్.. అమ్మా స్కూల్ కి వెళ్లొస్తా.. అంటూ ఇంటి నుంచి వెళ్లారు ఆ చిన్నారు. జాగ్ర‌త్త నాన్న అంటూ పంపించింది త‌ల్లి. కానీ.. అదే చివ‌రి చూపు అవుతుంది అనుకోలేదు ఆత‌ల్లి....

Telangana: మంచిర్యాలలో.. డబుల్ బెడ్ రూమ్ గొడవ

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన పేద ప్రజలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి వాటిని ఆక్రమించుకున్నారు. దాదాపు వంద కుటుంబాలకు చెందిన ప్రజలు మూకుమ్మడిగా ఇళ్లలోకి...

రైతు బంధుపై శుభవార్త చెప్పిన కేసీఆర్..

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు.. ఈ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతుబంధు నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 28వ తేదీ...

మళ్ళీ ఎన్టీఆర్ వైపు… కేసీఆర్ చూపు

'తెలుగు' అన్న మాటను జగద్విఖ్యాతం చేసిన ఘనత నిస్సందేహంగా మహానటుడు, మహానాయకుడు ఎన్టీ రామారావుకే దక్కుతుంది. తెలుగునాట తిరుగులేని కథానాయకునిగా వెలిగిన యన్టీఆర్, రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి...

మరోసారి కేసీఆర్‌ టీపీసీసీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ..

TPCC President Revanth Reddy Wrote a Letter to Telangana Chief Minister K. Chandrashekar Rao over on Several Problems in Telangana.

Etela Rajender : ఆనాటి కేసీఆర్‌కు.. నేటి కేసీఆర్‌కు చాలా తేడా ఉంది

సిద్దిపేటలో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద...

Harish Rao : రక్తదానం విషయంలో అపోహలు వద్దు

ప్రజల్లో చైతన్యం పెంచడానికి వరల్డ్ డోనర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదాన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ఉన్నారన్న మంత్రి హరీష్‌...

Breaking : ఈ నెలాఖరులోపు 10వ తరగతి ఫలితాలు

గత నెల మే 23 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ముందుగా అనుకున్నట్లుగా 20 రోజులలోనే పదో తరగతి ఫలితాలను...

Latest Articles