Home Top Story

Top Story

చంద్రబాబు అరెస్ట్‌.. ముందే చెప్పిన వేణుస్వామి..!

సిల్క్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో.. వివాదాస్పద జ్యోతిష్యుడుగా పేరు పొందిన వేణు స్వామి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ వీడియో చర్చగా...

‘బ్రో’లో స్పూఫ్ సీన్‌.. మంత్రి అంబటి ఘాటు రియాక్షన్‌

BRO Movie: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన అల్లుడు సాయిధర్‌ తేజ్‌తో కలిసి నటించిన 'బ్రో' సినిమా శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా పవన్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచింది.....

ఆర్-5 జోన్‌ ఇళ్ల నిర్మాణానికి కసరత్తు.. ఎల్లుండి సీఎం శంకుస్థాపన

అమరావతిలో ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన ...

Bandi Sanjay: కాంగ్రెస్ అనే కిరాణ దుకాణంలో కాస్ట్ లీ మెటీరియల్ చేరింది..

Bandi Sanjay: ఈనెల 8న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’ అని నామకరణం చేశారు. ఆరోజు ఉదయం 9 గంటలకే...

Rath Yatra: రథయాత్రలో అపశ్రుతి.. విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి

Rath Yatra: రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం త్రిపురలోని ఉనకోటి జిల్లాలో ఇనుముతో చేసిన రథంపై విద్యుత్ తీగలు తెగి పడిపోవడంతో దాదాపు 6 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం...

అన్నవరం చేరుకున్న జనసేనాని.. వారాహి యాత్రకు అంతా రెడీ..

జనసేన అధినేత చేపట్టనున్న వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది.. పోలీసు అధికారులు ఓకే చెప్పడంతో జనసేన శ్రేణులు రిలీఫ్‌ అయ్యాయి. వారాహి యాత్రకు లైన్‌ క్లియర్‌ అవడంతో.. రూట్‌ మ్యాప్‌ ప్రకారం జనసేనాని...

మారిన మంత్రి విడదల రజిని శాఖ.. ఫ్లెక్సీలే సాక్ష్యం..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌2లో మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజినికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత.. అయితే, కొందరు మంత్రి రజిని అభిమానులు ఆమె శాఖను...

వెడ్డింగ్ కిట్‌లో కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో సోమవారం జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో వధువులకు ఇచ్చిన మేకప్ బాక్సుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు దొరికాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా...

అచ్చెన్నాయుడు పడుకోవటానికి ఒక సెంటు సరిపోదట.. ఆయనకు ఒక ఊరు కూడా సరిపోదు..

టీడీపీ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి జోగి రమేష్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను నిండు నూరేళ్ళు జీవించి ఉండేవాడిని అని...

సీఎం ధనికుడు.. ప్రజలు పేదలు.. పుట్టబోయే బిడ్డ పైనా అప్పు వేసేలా ఉన్నారు

రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తాం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్దంగా ఉంది అని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.....

పెట్రోల్‌ ఏ టైంలో కొట్టించాలో తెలుసా..?

పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించే సమయాన్ని బట్టి మైలేజ్‌ ఇస్తుందా? ఏ సమయంలో చమురు కొట్టిస్తే ఎంత ఉపయోగం.. ఏ టైంలో పెట్రోల్ కొట్టిస్తే నష్టం అనే విషయంపై సోషల్‌ మీడియోలో ఓ రచ్చ...

అవినాష్‌రెడ్డి బెయిల్‌పై అదే సీన్‌..!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై...

అందుకే రూ.2 వేల నోట్ల ఉపసంహరణ.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. తొలి సారి ఈ వ్యవహారంపై స్పందించార ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను...

తాడిపత్రిలో రౌడీ యిజం లేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఫైర్

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో నేనే రౌడీ, నేనే రారాజునంటూ 30 సంవత్సరాలు చక్రం తిప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం డీజే డాన్స్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, విధి రాతనుఎవరు మార్చలేరంటూ...

ఏపీలో ఆ 20 మండలాల్లో హై అలర్ట్.. వడగాల్పులతో జాగ్రత్త

ఏపీలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండబోతోంది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ...

CBI Director: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు

CBI Director: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేస్తూ రెండేళ్ల పాటు ఆయన...

కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో వస్తాయి : రేవంత్‌ రెడ్డి

కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుంది. అయితే.. కర్ణాటక కాంగ్రెస్‌ విజయాని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్...

దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు : బండి సంజయ్‌

కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి అని, ఆ రాష్ట్రంలో ఉన్న...

కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారు : బండి సంజయ్‌

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించాలంటూ కూకట్‌పల్లి మూసాపేటలో బీజేపీ నాయకుల 24 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. అయితే.. ఈ ఆత్మగౌరవ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు...

హైదరాబాద్‌ విమానాశ్రయంకు మరో అరుదైన గుర్తింపు

ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా హైదరాబాద్‌ విమానాశ్రయం గుర్తింపు పొందింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్చి 2023 నెలలో...

Latest Articles