Home Top Story

Top Story

అచ్చెన్నాయుడు పడుకోవటానికి ఒక సెంటు సరిపోదట.. ఆయనకు ఒక ఊరు కూడా సరిపోదు..

టీడీపీ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి జోగి రమేష్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను నిండు నూరేళ్ళు జీవించి ఉండేవాడిని అని...

సీఎం ధనికుడు.. ప్రజలు పేదలు.. పుట్టబోయే బిడ్డ పైనా అప్పు వేసేలా ఉన్నారు

రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తాం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్దంగా ఉంది అని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.....

పెట్రోల్‌ ఏ టైంలో కొట్టించాలో తెలుసా..?

పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించే సమయాన్ని బట్టి మైలేజ్‌ ఇస్తుందా? ఏ సమయంలో చమురు కొట్టిస్తే ఎంత ఉపయోగం.. ఏ టైంలో పెట్రోల్ కొట్టిస్తే నష్టం అనే విషయంపై సోషల్‌ మీడియోలో ఓ రచ్చ...

అవినాష్‌రెడ్డి బెయిల్‌పై అదే సీన్‌..!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై...

అందుకే రూ.2 వేల నోట్ల ఉపసంహరణ.. క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ గవర్నర్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. తొలి సారి ఈ వ్యవహారంపై స్పందించార ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌.. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను...

తాడిపత్రిలో రౌడీ యిజం లేదు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఫైర్

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో నేనే రౌడీ, నేనే రారాజునంటూ 30 సంవత్సరాలు చక్రం తిప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం డీజే డాన్స్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, విధి రాతనుఎవరు మార్చలేరంటూ...

ఏపీలో ఆ 20 మండలాల్లో హై అలర్ట్.. వడగాల్పులతో జాగ్రత్త

ఏపీలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండబోతోంది. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ...

CBI Director: సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్‌.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు

CBI Director: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేస్తూ రెండేళ్ల పాటు ఆయన...

కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో వస్తాయి : రేవంత్‌ రెడ్డి

కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుంది. అయితే.. కర్ణాటక కాంగ్రెస్‌ విజయాని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్...

దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు : బండి సంజయ్‌

కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి అని, ఆ రాష్ట్రంలో ఉన్న...

కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారు : బండి సంజయ్‌

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించాలంటూ కూకట్‌పల్లి మూసాపేటలో బీజేపీ నాయకుల 24 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. అయితే.. ఈ ఆత్మగౌరవ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు...

హైదరాబాద్‌ విమానాశ్రయంకు మరో అరుదైన గుర్తింపు

ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా హైదరాబాద్‌ విమానాశ్రయం గుర్తింపు పొందింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్చి 2023 నెలలో...

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్‌..

అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు ముగిల్చాయి.. చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు.. అయితే, పంట దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా...

వైసీపీలో చేరిన కీలక నేత..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు యర్రం వెంకటేశ్వర...

కర్నాటక ఎన్నికలపై హైదరాబాద్‌లో జోరుగా బెట్టింగ్‌..

కర్నాటక ఎన్నికల్లో గెలుపోటములపై తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్ లు జరుగుతున్నాయి. విషయం ఏదైనా సరే పందెం కట్టడం అలవాటైన తెలుగు పందెం రాయుళ్లు.. కర్నాటక ఎన్నికలనూ వదలడం లేదు. ప్రచారం...

APEWID ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్‌పై హైకోర్టు కీలక తీర్పు

రిటైర్మెంట్ ఏజ్‌ విషయంలో కీలక తీర్పు వెలువరించింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. రిటైర్మెంట్ వయస్సు 60 నుంచి 62 పెంచాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APEWID)...

తమిళనాడులో పొలిటికల్‌ హీట్.. రంగంలోకి చిన్నమ్మ..!

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమిళనాడు రాజకీయాల్లో దివంగత నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆమె కన్నుమూసిన తర్వాత కీలకంగా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత జైలు...

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అనూహ్య పరిణామాలు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఒకేరోజులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కామ్‌లోని ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్‌ చంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు...

ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కౌంటర్

ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పై వైఎస్ షర్మిల కౌంటర్ వేశారు. గ్రూప్-1 పరీక్షలు రాయొద్దని, ప్రత్యేక తెలంగాణలో రాసుకుందామని యువతను పెడదోవ పట్టించిన దుర్మార్గుడు KCR కాదా? తొమ్మిదేండ్లుగా ఒక్క గ్రూప్-1...

తెలంగాణకు భారీ వర్ష సూచన

ఎండాకాలంలో వానలు తగ్గేలా లేవు. మోచా తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలమీద పడింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు...

Latest Articles