Home Top Story

Top Story

నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. రూ. 10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం..

Nithin Gadkari: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ఆఫీస్‌కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తీవ్ర కలకలం రేపింది. రూ.10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామంటూ...

లాటరీలో రూ.2.9 కోట్లు.. భర్తకు హ్యాండిచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుంది..

భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎంతో అద్భుతమైనది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ బంధం విడదీయలేనిది. కానీ కొన్నిసార్లు డబ్బు ఈ భావాలన్నింటినీ మారుస్తుంది. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది, అతని...

ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలి?

శుభకృత్ సంవత్సరం వెళ్లిపోతోంది. మరకొద్ది గంటల్లో శోభకృత్ వచ్చేస్తోంది. ఈ ఉగాది ఎలా ఉండబోతోంది. ఉగాది నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలి?తెలుగు వారి ఉగాది అంటే...

జగన్ గుడ్ న్యూస్.. నేటినుంచి పాఠశాల పిల్లలకు రాగిజావ పంపిణీ

ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం చేరనుంది. రేపటి నుండి బడి పిల్లలకు ఉదయం...

శాసనసభ ను రణసభగా మార్చొద్దన్న సోము వీర్రాజు

శాసనసభ ను రణసభగా మార్చొద్దన్నారు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమువీర్రాజు. అమరావతి.... శాసనసభ ను రణసభగా మార్చొద్దని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు హితవు పలికారు. ఈమేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం...

ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీలను అభినందించిన చంద్రబాబు

అమరావతి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో కొత్త ఎమ్మెల్సీలకు అభినందన సభ‍ జరిగింది. అభినందన సభకు హాజరయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ముగ్గురిది.. ఒక్కో కష్టం....

కేంద్ర ప్రభుత్వంపై కూనంనేని విసుర్లు

విభజన చట్టం ప్రకారం ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. హామీని గాలికొదిలేసారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమ...

ఏపీ అసెంబ్లీలో టెన్షన్‌, టెన్షన్‌.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. వారిని సస్పెండ్‌ చేయడం నిత్యకృత్యంగా సాగుతుండగా.. ఇవాళ ఘర్షణ వరకు...

ఏపీ అసెంబ్లీలో టెన్షన్‌, టెన్షన్‌.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో టీడీపీ సభ్యుల ఆందోళన.. వారిని సస్పెండ్‌ చేయడం నిత్యకృత్యంగా సాగుతుండగా.. ఇవాళ ఘర్షణ వరకు...

జగన్ ను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. అయితే ఏపీ మంత్రులు మాత్రం ఈ ఎన్నికలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 108 నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్నే గెలిపించారు అని చంద్రబాబు అంటున్నారు....

ఎమ్మెల్సీ ఫలితాలపై టీడీపీ నేతలు ఏమన్నారంటే?

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి. రాబోయే కాలంలో వచ్చే ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు పరాకాష్ట అంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి....

బాలికలతో అర్ధనగ్న నృత్యాలు వేయించి.. వీడియోలు తీసిన టీచర్ అరెస్ట్

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉత్తమ మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. తండ్రి స్థానంలో ఉండి విద్యార్థులను అభివృద్ధి పథంలో నడిపించాల్సిన గురువు.. కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డ లాంటి...

ఆ ఓట్లన్నీ టీడీపీవి కావు.. ప్రభుత్వ వ్యతిరేకత లేదు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని, పీడీఎఫ్, ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టిడిపి వైపు మళ్ళాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు జరిగిన స్థానాలు...

తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వడగండ్ల వానతో కడగండ్లు

రెండురోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అంచనాలు నిజం అయ్యాయి. కడప నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జనం ఇబ్బంది పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు...

విష్ణుకుమార్‌ రాజు సంచలనం.. టీడీపీ, బీజేపీ, జనసేన కలవడం అనివార్యం..!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేకపోయింది.. అయితే, ఈ ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు షాకింగ్‌ కామెంట్లు చేశారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన...

గీతం బీ-స్కూల్లో ఫ్రాడ్ అనలిటిక్స్ పై వర్క్ షాప్

గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 31న ఫ్రాడ్ అనలిటిక్స్ ఫోరెన్సిక్ అకౌంటింగ్'పై ఒకరోజు ఆన్లైన్డ్ వర్క్షాపు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి న (ఐఎస్ఓసీ)తో కలిసి దీనిని...

బడ్జెట్ లో కొత్తదనం ఎక్కడ? .. అప్పుల గురించి చెప్పరా?

ఆర్థికమంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ ప్రభుత్వం డీబీటీల విషయంలో చెప్పేదొకటి.. చేసేదొకటి.గతేడా...

Pawan Kalyan: ఈ ఘటన మానవ తప్పిదమా? అజాగ్రత్తతో జరిగిందా?

సికింద్రాబాదులోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరం. పాతికేళ్లు నిండకుండానే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలి....

అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది : పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని, ఇందులో భాగంగానే కులాల మధ్య అంతరాలు తగ్గించి సఖ్యత పెంచేందుకు జనసేన కృషి చేస్తోందన్నారు....

జగన్ మోహన్ రెడ్డి వినూత్నమైన పాలన అందిస్తున్నారు : ఎమ్మెల్యే వరప్రసాద్‌

ఓదార్పు యాత్రలో జగన్‌లో ప్రజలు ఒక నాయకుడిని చూశారని, ప్రజల్లో ఉండాలనే నా ఆలోచనను ఓదార్పు యాత్రలో జగన్ తో పంచుకున్నానని తెలిపారు ఎమ్మెల్యే వరప్రసాద్. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా...

Latest Articles