Home Top Story

Top Story

హీరో అంటూ పలకరించిన మంత్రులు.. పంచ్‌లేసిన బాలయ్య

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలోనూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడం.. స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేయడం జరిగిపోయాయి.. మరోవైపు.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి....

వైఎస్‌ వివేకా కేసులో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం రోజు తీర్పు ఇవ్వనుంది తెలంగాణ హైకోర్టు. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు...

మనీష్‌ సిసోడియాపై మరో కేసు నమోదు

ఢిల్లీ ప్రభుత్వ ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తాజా కేసు నమోదు చేసింది. 2015లో ఢిల్లీలో...

ప్రియురాలితో వీడియో కాల్‌.. చూస్తుండగానే మర్మాంగాన్ని కట్ చేసుకున్నాడు

ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. గొడవలు జరిగిన తర్వాత రెండు రోజులు మాట్లాడకపోవడం.. మళ్లీ నార్మల్ అవ్వడం కామన్. ఇలా కాకుండా ప్రేమికులు గొడవలు పడి ఒకర్నొకరు చంపుకున్న ఘటనలను కూడా...

ఏపీలో ఉద్యోగుల సంఘానికి హైకోర్ట్ ఊరట

ఏపీలో ఉద్యోగుల సమస్యల పై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇటీవల కాలంలో వివిధ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ...

నేటి నుంచి భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం..

మార్చిలోనే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతోన్న వేళ చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.. వరుసనగా నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.. ముందుగా ఈ నెల...

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది : డీకే అరుణ

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ....

మంచిర్యాల జిల్లాలో హరీష్‌రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. భీమారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమారం ప్రజల...

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారికి శుభవార్త.. కొత్తగా 1,610 పోస్టులు

నిరుద్యోగులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటికే పలు శాఖల్లో పోస్టులు భర్తీ చేస్తుండగా.. ఇప్పుడు వైద్య శాఖలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1,610 పోస్టుల భర్తీకి ...

పేప‌ర్ లీకేజీ కేసు సిట్‌కు బ‌దిలీ

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పరీక్ష పేపర్ లీక్ కేసును హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు....

ఆర్టీసీ సమ్మెకు, 50మంది ఆర్టీసీ కార్మికుల చావుకు కారణం బాజిరెడ్డి గోవర్ధన్ కాదా : రేవంత్‌ రెడ్డి

నిజమాబాద్ డిచ్ పల్లి కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల స్థూపం నిర్మాణంలోనూ కమీషన్లను వదలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అని ఆయన అన్నారు....

జనసంద్రంగా మారిన బందర్.. జనసేన సభకు సర్వం సిద్ధం

నోవాటెల్ నుంచి ఆటో నగర్ బయల్దేరారు జనసేన అధినేత పవన్.. దీంతో బెజవాడ బందరు రోడ్డులో స్తంభించింది ట్రాఫిక్.. ఆటో నగర్ వచ్చి వారాహి వాహనంపై మచిలీ పట్నం వెళ్లనున్నారు పవన్. మచిలీపట్నం...

కర్నూలు జిల్లా కల్లూరులో తల్లీకూతురు దారుణ హత్య

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు చింతల ముని నగర్ గనిగుంతల ప్రాంతంలో నవ వధువు రుక్మిణి, తల్లి రామదేవిని దారునంగా నరికి హత్య చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుని కూడా కత్తులతో పొడిచారు....

జైల్లో ఖైదీలతో మహిళా గార్డులు అక్రమ సంబంధాలు.. ఉద్యోగాల నుంచి తొలగింపు

ఖైదీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నందుకు బ్రిటన్‌లోని అత్యంత సురక్షితమైన జైలులో ఉన్న 18 మంది మహిళా గార్డులను ఉద్యోగాల నుంచి తొలగించారు. గత ఆరు సంవత్సరాలుగా వేల్స్‌లో రెక్స్‌హామ్‌లోని హెచ్‌ఎంపీ బెర్విన్‌...

బాలికను 34 సార్లు పొడిచిన వ్యక్తికి మరణశిక్ష

తన ప్రతిపాదనను తిరస్కరించినందుకు మైనర్ బాలికను 34 సార్లు కత్తితో పొడిచిన గుజరాత్‌కు చెందిన వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇది అరుదైన కేసు అని కోర్టు పేర్కొంది. తనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నిరాకరించడంతో...

పవన్ ఏమైనా మాట్లాడతాడు.. ఆయనకి ఆస్కార్ ఇవ్వచ్చు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పేర్ని నాని వర్సెస్ పవన్ ఎపిసోడ్ రసకందాయంగా నడుస్తోంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన మజీ మంత్రి పేర్ని నాని పవన్ పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో...

ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వల్ఫ ఘటనలు మినహా పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా...

ఇండిగో విమానానికి మెడికల్ ఎమర్జెన్సీ.. ప్రయాణికుడు మృతి

ఢిల్లీ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ఒక ప్రయాణీకుడు ల్యాండింగ్‌లో మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించిందని ఎయిర్‌లైన్ ఒక...

గుడ్‌ న్యూస్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత్

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకముందే న్యూజిలాండ్ టీమిండియా గుడ్‌న్యూస్‌ను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్‌ సేనకు...

హుజురాబాద్‌ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చాడు : పొంగులేటి

ఖమ్మం సత్తుపల్లి‌లో‌ పొంగులేటి ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం అంటే నేను పుట్టి పెరిగిన నియోజకవర్గమన్నారు. నేనేంటో చిన్న పిల్లల నుండి...

Latest Articles