Home Top Story

Top Story

రెండేళ్ళ చిన్నారిపై వీధి కుక్కల దాడి.. తీవ్రగాయాలు 

వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. కనిపించిన వారిని కనిపించినట్టు పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరిపై దాడులు చేస్తున్నాయి. దీంతో జనం రోడ్డుమీద నడవాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం...

మాజీ సీఎం కాన్వాయ్ పై రాళ్ళు రువ్వడం ఎక్కడైనా చూశామా?

వైసీపీ నేతల తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. యర్రగొండపాలెం ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ...

చంద్రబాబే రెచ్చగొట్టాడు.. కారంచేడు లాంటి మారణహోమం సృష్టించాలనుకున్నాడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని విషయం విదితమే.. అయితే, ఈ వ్యవహారం ఒకరిపై ఒకరు.. అన్నట్టుగా టీడీపీ, వైసీపీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.. ఈ ఘటనపై సీరియస్‌గా...

కోటి దాటిన భాగ్యనగరం జనాభా.. ప్రస్తుతం ఎంతో తెలుసా?

హైదరాబాద్‌ నగరం అన్ని మతాలకు ఆతిథ్యమిచ్చే మహానగరం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల వారు జీవిస్తూ ఉంటారు. అందుకే భాగ్యనగరాన్ని మినీ ఇండియా అని అంటారు. హైదరాబాద్‌ మరో మైలు రాయిన చేరుకుంది....

నిరుద్యోగులకు మంత్రి బొత్స గుడ్ న్యూస్.. త్వరలో డీఎస్సీ

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై  విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. శుక్ర‌వారం మంత్రి...

కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి?

ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ... త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం అన్నారు.. సీఎం వై ఎస్ జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్న ఆయన.. ఉపాధ్యాయులు,...

వెంటిలేటర్‌పై ఉంది ఎవరు..? టీడీపీయా..? వైపీపీయా..?

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కౌంటర్‌ ఎటాక్‌ చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చింతమనేని వ్యాఖ్యలపై స్పందించారు.. ముందు వాడి...

Pitani Satyanarayana: ఏపీలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తోంది

ఏపీలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా టీడీపీ నేతలు బీజేపీ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బీజేపీపై హాట్ కామెంట్లు...

మహిళలతో బాబు మాటామంతీ.. జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

మార్కాపురంలో మహిళలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. పేదవాడికి అండగా, నిరుపేదకు తోడుగా ఉండాలన్నదే నా సంకల్పం. నేను చేసే పనులు, నా ఆలోచనలు నాకోసం కాదు.....

కన్నా పదేళ్లు నన్ను ఏడిపించాడు.. రాజీ లేదు.. ఏం లేదు..! కానీ..!

గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాలపై మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు పోటీ చేయమంటే నరసరావుపేట నుంచి పోటీ చేస్తానన్న ఆయన.. నేనిప్పుడు పోటీకి...

కూతురి చికిత్స కోసం రక్తాన్ని దారబోశాడు.. కానీ చివరకు రైలుపట్టాలపై!

విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చదువులో అద్భుతంగా రాణిస్తున్న కూతురికి ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ...

2024 ఎన్నికల తర్వాత ఏపీలో ఆ ప్రాంతీయ పార్టీ కనుమరుగు..! అది ఏ పార్టీ..?

2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన రెడ్డి.. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో...

శృంగారం విషయంలో గొడవ.. బావిలో దూకిన భార్య.. రక్షించి మరీ చంపేశాడు..!

భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే. కానీ మద్యం సేవించడం వల్ల ఈ గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయంటే నమ్మక తప్పదు. ఆల్కహాల్ సేవనం తర్వాత ఇంటికొచ్చి కుటుంబీకులతో గొడవ పడిన ఘటనల గురించి వార్తల్లో...

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జననం.. తల్లీపిల్లలు సేఫ్

ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించడం సహజం. అరుదుగా మనం ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలు జన్మించిన సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సంఘటనే ఇది. ఓ గర్భిణీ ఏకంగా...

జగనన్నే మా భవిష్యత్తు షెడ్యూల్ పొడిగించిన వైసీపీ

‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం షెడ్యూల్ ఈనెల 29 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సమాచారం పంపింది వైసీపీ కేంద్ర కార్యాలయం.. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న...

లూటీ చేయడానికే విశాఖలో కాపురమా?

లూటీ చేయడానికే విశాఖలో కాపురమా? అని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు. నాగేళ్లలో విశాఖలో రూ.40 వేల కోట్ల విలువైన భూములు మింగారు..2 లక్షల కోట్లు ప్రజా సొమ్ము దోచేసిన...

ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు.. నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు..

తోడేళ్లన్నీ ఏకమైనా నాకేమీ భయం లేదు.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్‌ జగన్‌.. నౌనాడలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మూలపేట మూలన ఉన్న...

సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటా.. జగన్‌ కీలక ప్రకటన

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రాజధానిపై కీలక ప్రకటన చేశారు.. సంతబొమ్మాళి మండలం నౌపాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ నుంచి విశాఖలోనే ఉంటా.....

సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు.. ముఖ్యమంత్రి అభినందనలు

సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్​ డే వేడుకకు హిమాన్షు తాత, నాయనమ్మలైన...

Latest Articles