రోజు రోజుకు తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. పార్టీలో అంతర్గత అంశాలపై అధిష్టానం పిలిచి మాట్లాడాలన్నారు....
ఏపీలో వైసీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి. బిజెపి వైసిపి పాలన నుండి దేశ ప్రజలకు విముక్తి చేస్తాం అన్నారు. దేశంలో,...
మూడేళ్ళ తర్వాత మళ్ళీ స్వైన్ ఫ్లూ సంకేతాలు వైద్యారోగ్యశాఖకు కలవరం కలిగిస్తున్నాయి. గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ కేసుల పెరుగుదల నమోదైంది. దీంతో వైద్యారోగ్య శాఖ...
సత్తుపల్లి సింగరేణి భాదితుల కోసం అమరణ నిరహర దీక్ష చేస్తున్న టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతరాయ్ స్థానిక ఎమ్మెల్యే సండ్ర పై ఫైర్ అయ్యారు. మానవత రాయ్ మాట్లాడుతూ.. సింగరేణి ప్రభావంతో నష్టపోతున్న...
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గుప్త నిధుల కోసం తవ్వకాలు సంచలనంగా మారాయి...గతంలో కృష్ణ జిల్లా కొండపల్లిలో తవ్వకాలు జరిగితే ఇప్పుడు తాజాగా ఏలూరు జిల్లా నూజివీడులో ఈ తవ్వకాలు ...
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది. ఎంతో సంబరంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ విద్యనేర్పి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారు అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ...
దొరికింది కదా అని.. అమ్మాయిని గట్టిగా కౌగిలించుకున్నాడు.. కౌగిట్లో నలిపేశాడు.. కానీ, ఓ ఏడాది తర్వాత దూల తీరింది.. భారీగా పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది.. కౌగిలింత అనేది మనిషిలోనే టెన్షన్ను దూరం చేస్తుంది...
తెలంగాణ కాంగ్రెస్ను వరుస రాజీనామాలను కుదిపేస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ హాట్ టాపిక్గా సాగుతోన్న సమయంలోనే.. పార్టీలో కీలక నేతగా...
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... అసలు...
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు పలువురు టీఆర్ఎస్ నేతలు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకట రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల తెరాస పార్టీ మాజీ...
మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ రైతు ధర్నాలో ఎంపీ అర్వింద్ కేసీఆర్ సర్కార్ ని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ ధర్నా చేస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి...
ఇదిగో వస్తున్నారు.. 7 గంటల వరకు సీఎం కేసీఆర్.. రాజ్భవన్లో ఉంటారని సమాచారం వచ్చింది.. దీంతో.. గవర్నర్ కూడా ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు.. కానీ, 7 దాటినా సీఎం రాలేదు.. చెప్పకుండా డుమ్మా...
బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో లక్షలాది...
యావత్త ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. అయితే నిన్న, మొన్నటి వరకు భారీగా నమోదైన కరోనా కేసులు.. తాజాగా తగ్గు ముఖం పట్టాయి. అయితే తాజాగా.....
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ట్విట్టర్తో డీల్ చెడిన తర్వాత ఆయన ఏకంగా కొత్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పెట్టేందుకే సిద్ధం అయ్యారా? అంటే...
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. అయితే సుమార 5 గంటల పాలు ఈ సమావేశంలో జరిగింది. అయితే.. ఈ సమావేశంలో పలు...
ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే.. తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,413 మందికి...
ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయడం మరియు పంపిణీ చేయడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు పేర్కొంది, దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ...