గుడివాడలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.....
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శలు చేశారు. పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టమేనని.. జగనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించాడని.. దానికి అర్హత, ఆథరైజేషన్ వ్యాలిడిటీ ఏమీ లేవని...
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మ ఒడి పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ మేరకు రూ.6,594 కోట్ల నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆయన వర్చువల్గా జమ...
కొన్ని ప్రేమ కథలో విడ్డూరంగానూ ఉంటాయి.. కానీ, వాటిని తప్పుబట్టి కొందరి మనోభావాలను దెబ్బతీయలేం.. ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పలేం.. ఒక అబ్బాయికి ఒక అమ్మాయిపై పుట్టొచ్చు.. ఒక అమ్మాయికి...
బాలీవుడ్ స్టార్లు ఆలియా భట్, రణ్బీర్ కపూర్ దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. వీళ్లిద్దరూ ఎప్పుడో వివాహం చేసుకోవాల్సి ఉండగా.. పలు అనివార్య కారణాల వల్ల వివాహం తరచూ వాయిదా పడుతూ...
జీవితంలో సెటిల్ అయినా పెళ్లి కాని ప్రసాద్లు ఎంతో మంది ఉన్నారు.. వారు పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కొందరికి తగిన పిల్ల దొరకడం లేదు.. అలాంటి పరిస్థితే ఓ యువకుడికి...
మహారాష్ట్ర పొలిటికల్ క్రైసిన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది.సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) సమన్లు జారీ చేసింది. జూన్...
గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించిన 'పక్కా కమర్షియల్' మూవీ జూలై 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం నాడు హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా...
అగ్నిపథ్ స్కీమ్ భవిష్యత్ జవాన్ల పాలిట పెద్ద మోసం అని విమర్శించారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. నాలుగేళ్ల తరువాత పెన్షన్ లేకుండా పదవీ విరమణ చేసే వ్యక్తులకు కనీసం పెళ్లిళ్లు కూడా...
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. తన స్కూల్మేట్ను లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు ఓకే చెప్పినట్లు ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది....
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను...
'తెలుగు' అన్న మాటను జగద్విఖ్యాతం చేసిన ఘనత నిస్సందేహంగా మహానటుడు, మహానాయకుడు ఎన్టీ రామారావుకే దక్కుతుంది. తెలుగునాట తిరుగులేని కథానాయకునిగా వెలిగిన యన్టీఆర్, రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి...
ఏపీ సీఎం జగన్ ఈనెలాఖరులో ప్యారిస్ వెళ్లాలని నిర్ణయించారు. నాలుగు రోజుల పాటు ప్యారిస్లో వ్యక్తిగతంగా సీఎం జగన్ పర్యటిస్తారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్...
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఈడీకి లేఖరాశారు.. కోవిడ్ బారిన పడడం.. కోలుకున్న తర్వాత పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బందిపడిన ఆమె.. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి...
దేశం మొత్తం మరోసారి మహారాష్ట్ర వైపు చూస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన.. అయితే,...
ప్రతి మూడు సంవత్సరాలకోసారి పెంచాల్సిన వేతనాలను ఐదు సంవత్సరాలవుతున్నా పెంచలేదని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కార్మికులు సమ్మె బాట పట్టారు. నేపథ్యంలో నేడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ముందు నిరసన...