Home Uncategorized

Uncategorized

దారుణం.. గొంతుకోసి భార్య హత్య, ఆపై రైలు కింద దూకి ఆత్మహత్య

ఇంట్లో గొడవల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కృష్ణగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుతిర్పారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారిక...

ఖలిస్తానీ నేతకు మహిళలతో సంబంధాలు.. ఐఎస్ఐ సహకారం..

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ లో విధ్వంసానికి పాల్పడేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తేలింది. ఇప్పటికే ఇతడికి పాక్ ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు...

కాంగ్రెస్ కు షాక్.. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన...

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ నెలకు సంబంధించిన ఈ టిక్కెట్లను ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ రిలీజ్ చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్...

1963లో కలుసుకున్నారు.. 2023లో పెళ్లి చేసుకున్నారు..

తల్లిదండ్రులు తమ వివాహాన్ని అడ్డుకున్న 60 ఏళ్ల తర్వాత టీన్ స్వీట్‌హార్ట్స్ చివరకు వివాహం చేసుకున్నారు. లెన్‌ ఆల్‌బ్రైటన్‌కు 19 ఏళ్లు, జీనెట్ స్టీర్‌ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 1963లో మొదటిసారి...

ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలి?

శుభకృత్ సంవత్సరం వెళ్లిపోతోంది. మరకొద్ది గంటల్లో శోభకృత్ వచ్చేస్తోంది. ఈ ఉగాది ఎలా ఉండబోతోంది. ఉగాది నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలి?తెలుగు వారి ఉగాది అంటే...

జనసంద్రంగా మారిన బందర్.. జనసేన సభకు సర్వం సిద్ధం

నోవాటెల్ నుంచి ఆటో నగర్ బయల్దేరారు జనసేన అధినేత పవన్.. దీంతో బెజవాడ బందరు రోడ్డులో స్తంభించింది ట్రాఫిక్.. ఆటో నగర్ వచ్చి వారాహి వాహనంపై మచిలీ పట్నం వెళ్లనున్నారు పవన్. మచిలీపట్నం...

కర్నూలు జిల్లా కల్లూరులో తల్లీకూతురు దారుణ హత్య

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కల్లూరు చింతల ముని నగర్ గనిగుంతల ప్రాంతంలో నవ వధువు రుక్మిణి, తల్లి రామదేవిని దారునంగా నరికి హత్య చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుని కూడా కత్తులతో పొడిచారు....

గుడ్‌ న్యూస్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు భారత్

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకముందే న్యూజిలాండ్ టీమిండియా గుడ్‌న్యూస్‌ను అందించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో భారత్‌తో పోటీపడిన శ్రీలంకను ఓడించి.. రోహిత్‌ సేనకు...

టాప్ లేకుండా స్విమ్ చేయొచ్చు.. అనుమతిచ్చిన ప్రభుత్వం

Swimming Pool : జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని స్విమ్మింగ్ పూల్స్‌లో మహిళలు టాప్‌లెస్‌గా ఈత కొట్టేందుకు అనుమతిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూరప్ దేశమైన జర్మనీలో గతేడాది మహిళలు స్విమ్మింగ్...

48 వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్.. మళ్లీ ప్రాణం పోసిన శాస్త్రవేత్తలు..

ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘‘ జాంబీ వైరస్’’ను గుర్తించారు. దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది. ఆర్కిటిక్, ఇతర...

నా కూతురు కనిపించడం లేదు.. ఏమైందో?

తన కూతురు మిస్సై , రెండు నెలలు గడుస్తున్న ఆచూకీ లభించడం లేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పిన కూతురు ఇంటికి చేరుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన లభించిని...

రేణుకా ఎల్లమ్మను చూడగానే మనసు పులకించింది

120 ఏళ్ల క్రితం వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న, అమ్మవారిని చూడగానే నా ఒళ్ళు పులకరించింది. పంచభూతాలను దేవుడుగా ఆరాధించే సంస్కృతి మన హిందూ సంప్రదాయం మనది. 2005 నుండి...

ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం

ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్ట్ చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్...

అసంతృప్తితో ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. బిజెపిలో కొంతమంది అసంతృప్తితో ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలే కానీ వేరే అజెండాతో పార్టీ మారితే...

గన్నవరం గరం గరం.. టీడీపీ నేతలపై కేసులు, హౌస్ అరెస్టులు

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం గరం గరంగా మారింది. గన్నవరంలో నిన్న సాయంత్రం వరకూ ఉద్రిక్తత కొనసాగింది....

రేపు తాండూరుకు బండి సంజయ్ రాక

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాండూరులో రేపు పర్యటించనున్నారు. శివస్వాముల కుటుంబాలను సంజయ్ పరామర్శించనున్నారు. మురళీకృష్ణ గౌడ్ కుటుంబానికి భరోసాగా ఉంటామన్నారు. ఈమేరకు బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ప్రకటించారు....

విశాల ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు

మూడు రాజధానులు అంశం చాలా విశాల ప్రయోజనాల తో కూడుకుందన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. విభజన చట్టం ప్రకారం, శివరామకృష్ణ కమిటీ సిఫారసు ల నే ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది...గత ప్రభుత్వం...

లింగమనేని రమేష్ మోసం చేశారు.. బీఎస్ రావు ఆరోపణ

పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ తనను మోసం చేశారంటూ చైతన్య సంస్థల అధినేత బీఎస్ రావు ఆరోపణలు చేశారు. చైతన్య గ్రూప్ అఫ్ కాలేజీస్ చైర్మెన్ బిఎస్ రావు పారిశ్రామికవేత్త లింగమనేని...

పెద్దపులి బతికే ఉంది.. టైం చూసుకుని బయటికి వస్తుంది

ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నేత నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారంటూ పెద్ద బాంబు పేల్చారు. ప్రభాకరన్ సజీవంగా ఉన్నారని, క్షేమంగా,...

Latest Articles