పేదలకు భూముల కేటాయింపుల విషయంలో తమ ప్రభుత్వానికి ఒకపాలసీ ఉందన్నారు మంత్రి ధర్మానప్రసాదరావు. రాజధానిలో భూమి కేవలం రియల్ ఎస్టెట్ చేస్తారా , పేదలకు ఇల్లు ఇవ్వకూడదా అని ప్రశ్నించారు ధర్మాన. రాజధాని...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి రోజా. అమరావతి యాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలలో మంత్రి రోజా మాట్లాడుతూ.. .మూడు ప్రాంతాల అభివృద్ది కోసమే మూడు రాజధానుల నిర్ణయం...
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.. చంద్రబాబు లాంటి మేధావి ప్రపంచంలోనే ఉండడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు...
కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటించారు. రాష్ట్రంలో 72 గ్రామాల్లో కిడ్నీ బాధితులు ఉన్నారు. జల్...
ఏపీ శాసనసభలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యుల సస్పెన్షనుకు...
Amaravati vivadalu.. vastavalu ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఎప్పుడూ వివాదాలే. 2014లో రాష్ట్రవిభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటినుంచి అమరావతి చుట్టూ విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. సీనియర్ జర్నలిస్ట్ కం దుల...
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు సమక్షంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27వ తేదీ నుండి అక్టోబర్ 5 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని ఆయన...
వైసీపీ ప్లీనరీలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు. ఏపీలో రాజధాని నాటకం గురించి మాట్లాడతా. ముందు నూజివీడు అన్నారు. కానీ అమరావతిలో ఏరియాలో వందల ఎకరాలు కొనేశారన్నారు ఎంపీ నందిగం సురేష్....