కొడుకు ఎవ్వరైనా సరే.. ఏ స్థాయిలో ఉన్నా సరే.. తండ్రి ముందు తింగర వేశాలు వేస్తే.. లాగి లెంపకాయ కొడతారు.. అది కుదరకపోతే.. సీరియస్గా వార్నింగ్ ఇస్తారు.. ఇప్పుడు.. బీసీసీఐ కార్యదర్శి జైషాకు...
నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మీడియా సమావేశంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్ సభతో ప్రజలు ఎవరి వైపో తేట తెల్లం అయిపోయిందన్నారు....
త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. హరిత ప్లాజా హోటల్లో రాష్ట్ర పార్టీ...
మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ బహిరంగ సభ జరగనుందని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. ఈ సభకు...
బీహార్ లో బీజేపీ, జేడీయూ బంధానికి బీటలు పడే అవకాశం కనిపిస్తోంది. తనను రాజకీయంగా అస్థిర పరచాలని బీజేేపీ అనుకుంటుందని జేడీయూ పార్టీ భావిస్తోంది. సీఎం నితీష్ కుమార్ పార్టీలో చీలిక తీసుకురావడానికి...
హిట్లర్ కి పట్టిన గతే మోడీ కి పడుతుందని జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ మండిపడ్డారు. గడ్డం పెంచినంత మాత్రానా సన్యాసి కాదంటూ.. జపాన్ పోతే 14 డ్రెస్ లు మార్చి.....
వర్షాల కారణంగా మణిపూర్లోని నోనీ పట్టణంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు చనిపోగా.. మరో 45 మంది గల్లంతయ్యారు. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో...