Home Tags Andhra Pradesh

Tag: Andhra Pradesh

సీఎం ధనికుడు.. ప్రజలు పేదలు.. పుట్టబోయే బిడ్డ పైనా అప్పు వేసేలా ఉన్నారు

రేపు ఎన్నికల ఫేజ్-1 మేనిఫెస్టో ప్రకటిస్తాం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ సిద్దంగా ఉంది అని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.....

విపక్షాలను తప్పుబట్టిన సీఎం జగన్‌.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు..

ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీ ఇలా 19 పార్టీలు బహిష్కరిస్తున్నట్టు...

బందరు పోర్టుతో చరిత్రను మార్చబోతున్నాం..

బందరు పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తపసిపూడిలో సముద్రుడికి హారతిచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.. బందరు పోర్టు పనులకు ప్రారంభోత్సవం చేశారు.....

వైసీపీపై కేశినేని నాని ప్రశంసలు.. టీడీపీలో కలవరం..!

విజయవాడ రాజకీయాల్లో ఎప్పుడూ కేశినేని నాని పేరు హాట్‌ టాపిక్‌గానే ఉంటుంది.. ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు సొంత పార్టీలోనూ కలవరం సృష్టిస్థాయి.. మరికొన్ని సార్లు అధికార పార్టీకి కూడా విరుచుకుపడతారు.. కానీ,...

పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన విష్ణుకుమార్‌ రాజు

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్న విష్ణుకుమార్‌ రాజు.. త్వరలో మరో పార్టీలో చేరతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అందుకోసమే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని.. కార్యక్రమాల్లో పాల్గొనకుండా సైలెంట్‌...

చంద్రబాబుకు సవాల్.. చూపిస్తే క్షమాపణ చెబుతాం.. లేదంటే అబద్దమని ఒప్పుకోవాలి..!

చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆర్ 5 జోన్ లే అవుట్ లలో ప్రభుత్వ సలహాదారు సజ్జల ఈ రోజు పర్యటించారు.. నవులూరు,...

వైఎస్‌ జగన్‌ గెంటేశాడంటూ పుకార్లు.. ఘాటుగా రిప్లై ఇచ్చిన మాజీ మంత్రి..

సోషల్‌ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత వైరల్ ఏదో.. రియల్‌ ఏదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. తాజాగా, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై కూడా రకరకాల కథనాలు...

భూ పంపిణీ ఏర్పాట్లో సర్కార్‌

పేదలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆర్5 జోన్‌లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు అధికారులు.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని పేదలకు 1402.58 ఎకరాలలో భూ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.. నిడమర్రు, కృష్ణాయపాలెం,...

Stay Connected

21,985FansLike
3,799FollowersFollow
20,800SubscribersSubscribe

Latest Articles