పులుల సంతతి పెంచాలని అటవీ శాఖ భావిస్తోంది. అందుకే కొన్ని ఏర్పాట్లు చేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోకి నో ఎంట్రీ జోన్ పెట్టారు. మానవ అడుగు చప్పుళ్ళు కూడా వినిపించరాదు....పెద్ద పులుల రొమాన్స్...
పోలవరం ప్రాజెక్టు వల్లనే వరద పెరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నేత బాలసాని లక్ష్మీనారాయణ తీవ్రంగామండిపడ్డారు. దిగువున నిర్మించిన పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం నుంచి వరద దిగివకి వెళ్లడం లేదని అంటున్నారు....
సాధారణంగా మనం ఊసరవెల్లి రంగులు మార్చడం గురించి చదివాం. రాజకీయ ఊసరవెల్లులను మనం చూశాం. కానీ నిత్యం మన ఇంటిముందు కనిపించే కప్పల గురించి విన్నారా. కప్పలు కూడా రంగులు మారుస్తాయని ఈ...
ఎడతెరిపి లేని వానలతో తడిసి ముద్దయ్యాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది....
ఒక పులి రెండు జిల్లల వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో అలజడి రేపిన బెంగాల్ టైగర్ అనకాపల్లికి చేరుకుంది. అక్కడ కూడా పశువుల్ని చంపేస్తూ రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది....
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్లీనరీ పండుగకు సర్వం సిద్ధం అయింది. తొలిరోజు ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్కాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు...
మనం తినేది అసలు మంచి మటనేనా, కుళ్లిందా అని తెలుసుకోవడం చాలా కష్టం. సాధారణంగా ముదురు మటన్ వాసన రాదు. తోక చిన్నగా ఉంటే లేతది అని.. తోక పెద్దగా ఉంటే ముదురు...