ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఫ్యాన్ గిర్రున తిరిగిందని, సైకిల్ చక్రాలు ఊడిపోయాయని వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ అన్నారు. చక్రాల్లేని సైకిల్ను చంద్రబాబు తొక్కలేకపోతున్నాడని, తన కొడుకుతో తొక్కించలేకపోతున్నాడని, దత్తపుత్రుడిని అరువు...
ఏపీలో శుక్రవారం నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. దీంతో ఛార్జీలను తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఏపీ ప్రజల పరిస్థితి ఉందన్నారు....