వైసీపీ పాలన, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు. గత ప్రభుత్వంలో అన్నీ స్పష్టంగా ఉన్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.బాబాయి హత్య కేసును పక్క దారి పట్టించేందుకు...
ఏపీలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం ఆరు జిల్లాల్లోని జిల్లా కేంద్రం ఉన్న మండలాలను రెండేసి మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది....
ఏపీలో ఏ విద్యాసంస్థలోనూ ర్యాగింగ్ కి పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విద్యా సంస్థలో ర్యాగింగ్ నిషిద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మంత్రి బొత్స సత్యనారాయణ...
ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ చేత ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్ట్ చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్...
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం తిమ్మనాయుడుగుంట గ్రామంలో టీడీపీ మహిళా నేతల్ని పోలీసులు అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు నారా లోకేష్. నగరి లో మంత్రి రోజా ఇంటికి చీర, గాజులు ఇవ్వడానికి వెళ్లి...
పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ తనను మోసం చేశారంటూ చైతన్య సంస్థల అధినేత బీఎస్ రావు ఆరోపణలు చేశారు. చైతన్య గ్రూప్ అఫ్ కాలేజీస్ చైర్మెన్ బిఎస్ రావు పారిశ్రామికవేత్త లింగమనేని...
సీఎం జగన్ బతుకు అంతా అబద్ధాల బతుకులా తయారైందని మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సీఎం జగన్ అబద్దాలు చెప్పడంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. నరహంతకుడు జగన్.. చంద్రబాబు కాదు.కందుకూరు,...
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పై సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, సమస్యల సత్వర పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీని కోసం...