సీఎం జగన్ బతుకు అంతా అబద్ధాల బతుకులా తయారైందని మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సీఎం జగన్ అబద్దాలు చెప్పడంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. నరహంతకుడు జగన్.. చంద్రబాబు కాదు.కందుకూరు,...
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నిన్నటి చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభకు 50-60 వేల మంది జనం వచ్చారు. మందు, ముక్క, బిర్యానీలు ఇచ్చి జనాన్ని...
నటుడు ఆలీ ఇటు సినిమాల్లో, అటు టీవీ షోలలో బిజీగా వుంటారు. నటుడు ఆలీ కుమార్తె వివాహం చేయనున్నారు. ఈనెల 27న వివాహం జరగనుంది. ఈ వేడుకకు అతిథులను ఆహ్వానించే పనిలో ఉన్నారు...
ఏపీలో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. ఏపీ రాజకీయాల్లో అమరావతి పాదయాత్ర, విశాఖ గర్జన, పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ఇప్పుడు హాట్ టాపిక్ లు.. కానీ మరో అంశం...
దేనికీ గర్జనలు అంటూ వైసీపీ నేతలపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా?ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా? మత్స్యకారులకు...
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 2 వరకూ విదేశీ పర్యటనలో వుండనున్నారు. మంగళవారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు...