సమయం ఆసన్నమైంది.. కేసీఆర్ పాలనకు గుడ్బై చెప్పాల్సిందేనంటూ పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు...
కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. గ్రానైట్ యజమానులు పెద్ద ఎత్తున టాక్స్ లు ఎగ్గొట్టారని గతంలో బండి సంజయ్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే...
యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం పేరు యాదగిరిగుట్ట నుంచి యాడాద్రిగా మార్చితే కల్వకుంట్ల కుటుంబ ఆలయంగా మారిపోతుందా అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. శనివారం తెరాస కార్యనిర్వా క...
మునుగోడులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. టీఆర్ఎస్ కి చెందిన 16 మంది మంత్రులకు డ్రగ్స్ టెస్ట్ చేయించాలన్నారు. కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువు...
మునుగోడు ఉప ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చడంతో పాటుగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా...
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. అయితే నేడు నాగోల్లో ప్రజా సంగ్రామ యాత్రలో సాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్...