కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో.. ఆరు కోచ్ లకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ...
కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రేపు రాష్ట్ర పురపాలక శాఖ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల...
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం -అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఖమ్మం జిల్లాలో మెడికల్ మాఫియా...
దక్షిణ మధ్య రైల్వే (SCR) జనవరి 11,12 తేదీలలో కార్యాచరణ కారణాల వల్ల ప్యాసింజర్ మరియు పలు MMTS రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. రద్దు చేయబడిన ప్యాసింజర్ రైళ్లలో.. రైలు...
జీహెచ్ఎంసీ పాలకమండలి సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న బల్దియా జనరల్ బాడీ మీటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. అయితే..ఈ కౌన్సిల్ మీటింగ్కు...
కలుయుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు సంఖ్య రోజు రోజకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే.. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందంచేందుకు...
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడం కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. వివిధ సంస్థలు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన పలు...