సంగారెడ్డి కులబ్ గుర్ లో దీనదయాళ్ జాతీయ పంచాయతీ 2021-22 అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్...
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పరీక్ష పేపర్ లీక్ కేసును హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు....
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం కోరుట్లలో కొనసాగుతోంది. అయితే.. ఈ సందర్భంగా నిర్వహించిన కోరుట్ల కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.....
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి రోజుకో షాకింగ్ వార్తలు వెలువడుతున్నాయి. ఎలాంటి సమస్య వచ్చినా న్యాయం కోసం ప్రతి ఒక్కరూ ముందుగా ఆశ్రయించేది పోలీసులే మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. పోలీసులకు...
కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో.. ఆరు కోచ్ లకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ...
కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రేపు రాష్ట్ర పురపాలక శాఖ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల...
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం -అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఖమ్మం జిల్లాలో మెడికల్ మాఫియా...