Home Tags Breaking news

Tag: breaking news

దేశంలోనే అత్యధిక శాతం పంటలు వేసిన రాష్ట్రం తెలంగాణ : పల్లా రాజేశ్వర్ రెడ్డి

32 జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయని, 72 లక్షల ఎకరాల్లో పంటలు వేశారన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. దేశంలోనే అత్యధిక శాతం పంటలు వేసిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు....

కేంద్ర ప్రభుత్వంపై కూనంనేని విసుర్లు

విభజన చట్టం ప్రకారం ఖాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. హామీని గాలికొదిలేసారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమ...

అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది : పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని, ఇందులో భాగంగానే కులాల మధ్య అంతరాలు తగ్గించి సఖ్యత పెంచేందుకు జనసేన కృషి చేస్తోందన్నారు....

జగన్ మోహన్ రెడ్డి వినూత్నమైన పాలన అందిస్తున్నారు : ఎమ్మెల్యే వరప్రసాద్‌

ఓదార్పు యాత్రలో జగన్‌లో ప్రజలు ఒక నాయకుడిని చూశారని, ప్రజల్లో ఉండాలనే నా ఆలోచనను ఓదార్పు యాత్రలో జగన్ తో పంచుకున్నానని తెలిపారు ఎమ్మెల్యే వరప్రసాద్. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా...

సస్పెండ్ చేసినా.. సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటా : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర శాసనసభ నుంచి తనను సస్పెండ్ చేసినా తాను సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు ...

ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ఇది : మంత్రి బొత్స

నేడు ఏపీ అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ సంక్షేమ...

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది : డీకే అరుణ

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ....

మంచిర్యాల జిల్లాలో హరీష్‌రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. భీమారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమారం ప్రజల...

Stay Connected

21,985FansLike
3,751FollowersFollow
20,700SubscribersSubscribe

Latest Articles