భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ గత వైభవాన్ని సంతరించుకోవాలని చూస్తోంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపుగా 3570 కిలోమీటర్ల మేర ఐదు నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర...
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ధరల పెరుగుదల దేశాన్ని నిండా...
ఓ వైపు అధ్యక్ష ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో మూలస్తంబంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర...
తెలంగాణ కాంగ్రెస్ను వరుస రాజీనామాలను కుదిపేస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూ హాట్ టాపిక్గా సాగుతోన్న సమయంలోనే.. పార్టీలో కీలక నేతగా...
తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన ఓ సంస్థ చేసిన అధ్యయన ఫలితాలు తాజాగా వెలువడటంతో ఇప్పుడు అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో...
మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుకు అదే పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేకు మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మాటల యుద్ధం, విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూ...