తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందుతోందని. ఇంకా ముందుకు సాగాలన్నారు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి. నిజామాబాద్ లోని ఉత్తర తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న...
ప్రపంచ దేశాల్లో కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో అడ్వైజరీ జారీ చేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ తప్పని సరిగా ధరించాలని సూచించింది. సామాజిక దూరం పాటించాలి.బహిరంగ సమావేశాల్లో సభలు,సమావేశాలు...
కరోనా పుట్టినిల్లు చైనాలో మరోమారు మహమ్మారి విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు చైనా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో నానావస్థలు...
కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న నగరవాసులకు మళ్లీ కరోనా కలవరపెడుతోంది. భారీ వానలకు మళ్లీ కరోనా కోరలుచాస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి దాకా వందలో ఉన్న కేసులు...
వర్క్ ఫ్రం హోమ్ అనేది చాలా మంది ఉద్యోగుల్లో భాగంగా మారింది. కరోనా వల్ల గత రెండేళ్లుగా చాాలా మంది ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసుల నుంచి పిలుస్తున్నా సరే.. ఇంటి...
ఇండియాలో కరోనా కేసులు గుబులు పెట్టిస్తున్నాయి. ఫోర్త్ వేవ్ తప్పదా..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరసగా కోన్ని రోజుల నుంచి వరసగా కేసుల సంఖ్య 15 వేలకు మించి నమోదు అవుతోంది. కొన్ని...
ఇండియాలో తాజాగా కరోనా వేరియంట్ ఓమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ను భారతదేశంలో కనుగొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ బుధవారం వెల్లడించారు. బీఏ.2.75గా...
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన మూడు వారాల్లోనే కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా ఏడు రెట్లు పెరిగాయి. కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గక పోవడంతో ప్రజలు...