గీతం అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో కేయూ డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి పాల్గొన్నారు. కేతికత పురోగమిస్తున్న కొద్దీ అంతర్ విభాగ పరిశోధనలు, జ్ఞానానికి ప్రాముఖ్యం పెరిగిందని వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం డీన్...
ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ విద్యాసంస్తలలో 21 వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో యాజమాన్యం సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల...