తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపింది.. నిజామాబాద్, హైదరాబాద్, కర్నూలు, కడపా, గుంటూరులో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నట్లు...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోకస్ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గంజి చిరంజీవి టీడీపీకి గుడ్బై చెప్పారు.....
కొందరు ట్రెండ్ సెట్ చేస్తారు.. మరికొందరు అది ఫాలో అయిపోతుంటారు.. ఇక, ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది.. అన్ని రంగాలపై ఆ ట్రెండ్ కొన్ని సార్లు ప్రభావం చూపుతుంటుంది.. తాజాగా, ఓ బిచ్చగాడు...