ఏపీలో ఉద్యోగుల సమస్యల పై ఏపీ ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఆహ్వానించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇటీవల కాలంలో వివిధ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం ఉద్యోగ...
తమ సమస్యలపై ఉద్యోగులు మీడియాతో మాట్లాడకూడదా..? రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఆర్టికల్19 వారికి వర్తించదా..? ప్రభుత్వాన్ని అవమానపరిచేలా ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యలు ఎక్కడ చేశారు? ఏ నిబంధనలు ఉల్లంఘించారో షోకాజ్ నోటీసుల్లో...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల...
గుంటూరు జిల్లా ఇప్పటం ఈ మధ్య రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది.. ఆ గ్రామంలో కూల్చివేతలు.. విపక్షాలు బాధితులకు అండగా నిలిస్తూ బరిలోకి దిగడంతో.. రచ్చరచ్చగా మారింది.. అయితే, ఇప్పటం గ్రామస్తులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు...
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మాయదార్లపల్లి గ్రామం విద్యార్థులు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.. మారుమూల ప్రాంతమై ఎక్కడో విసరి వేయబడ్డట్లు ఉన్న కర్ణాటక బార్డర్ లోని చిట్ట చివరి...
వినాయక చవితి సమీపిస్తుంది.. మళ్లీ విగ్రహాల తయారీ, ఎత్తు, నిమజ్జనంపై చర్చ మొదలైంది.. తాజాగా హైకోర్టు ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే, గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేసి...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ జగన్ సర్కార్కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్పై పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది.. కృష్ణ కిషోర్ పై జగన్ సర్కారు పెట్టిన కేసు...
అమరావతి రాజధాని రైతుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని పనుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం...