ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే సంబరాలు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. దొంగల ముసుగులు తొలగిపోయాయని,
స్కామ్ లోని స్వామీజీలతో సంబంధం లేదన్న వాళ్ళు ఇప్పుడు...
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఆసక్తి రేపుతోంది. అయితే.. తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ - విజయవాడ - తిరుపతి మధ్య వందే...
కేసీఆర్ నోటి నుండి వస్తే అమృత పదాలా? అంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ఆర్ నీ మించిన ఫాసిస్ట్, నియంత, అప్రజాస్వామిక, అహంకార వాది మరొకరు లేరని...
క్షత్రియ సేవా సమితి ఏపీ, తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరిసీతారామరాజు జిల్లాలో చింతపల్లి గ్రామంలో కేంద్ర గిరిజనశాఖామాత్యులు అర్జున్ ముండా ముఖ్య అతిధిగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశిష్ట...
నగర ప్రజలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు చార్మినార్, గోల్కొండ కోటకు ప్రవేశ రుసుము లేకుండానే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు....
తెలంగాణకు సంబంధించి బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. 8 పేజీల ప్రకటనలో నీళ్ళు, నిధులు, నియామకాలు అమలు కాలేదన్నారు. తెలంగాణపై మాజీ మంత్రి, బీజేపీ నేత డికె అరుణ ప్రకటన చేశారు....
శివసేనకు పట్టిన గతే టీఆర్ఎస్కు పడుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ సభ ఉండబోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఇవాళ శుక్రవారం...