భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) భద్రాద్రి కొత్తగూడెం -అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఖమ్మం జిల్లాలో మెడికల్ మాఫియా...
దక్షిణ మధ్య రైల్వే (SCR) జనవరి 11,12 తేదీలలో కార్యాచరణ కారణాల వల్ల ప్యాసింజర్ మరియు పలు MMTS రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. రద్దు చేయబడిన ప్యాసింజర్ రైళ్లలో.. రైలు...
వరంగల్లో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేసింది. నరేందర్తో పాటు జిల్లా కలెక్టర్ బి గోపి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఎస్...
సినీ దర్శకుడు దశరథ్ రాసిన 'కథారచన' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాదులోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు...
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (TSTPC) తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC)తో కలిసి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లోని ఇండస్ ఫుడ్ ఎగ్జిబిషన్ 2023లో స్టేట్ పెవిలియన్ను ఏర్పాటు చేసింది....
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 8...
స్కామర్ల బారిన పడకుండా ఉండేందుకు సైబర్ హైజనిక్ పాటించాలని దానికోసం సైబర్ సెక్యూరిటీ చర్యలను అమలు చేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రభుత్వ సంస్థలను కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు), కొన్ని ప్రభుత్వ...
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే సంబరాలు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. దొంగల ముసుగులు తొలగిపోయాయని,
స్కామ్ లోని స్వామీజీలతో సంబంధం లేదన్న వాళ్ళు ఇప్పుడు...