మహారాష్ట్రలో చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. సీటీ-1గా పిలువబడుతున్న ఈ పులి గత కొంత కాలంగా మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలైన...
ముంబైలో అంధేరీ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఓ మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. 40 ఏళ్ల మోడల్ మృతదేహం గురువారం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మోడల్ బుధవారం రాత్రి...
కుక్కల దాడులు చేయడం సాధారమే. వీధి కుక్కలు దాడి చేసినప్పుడు కొన్నిసార్లు తప్పించుకోలేము, కానీ పెంపుడు కుక్కలు వ్యక్తులపై దాడి చేసిన సందర్భాలు కూడా ఇటీవల జరుగుతున్నాయి. కస్టమర్కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి...
బాసటగా నిలవాల్సినవాడే బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు. మానవ మృగాల నుంచి రక్షించాల్సినవాడే రాక్షసుడిగా మారాడు.. కన్న బిడ్డను కాపాడాల్సిన వాడే కాలసర్పంగా మారాడు.. వావివరుసలు మరిచి కన్న కూతురినే కాటేశాడు....
ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఆదాయపు పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. అయితే దీన్ని ఆయన ప్రేమలేఖగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు ఐటీ నోటీసు వచ్చిందని అది ప్రేమలేఖ అని...
దేశ ఆర్థిక రాజధానిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం సోమవారం రాత్రి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయినట్లు అధికారులు...
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మౌనం వీడారు శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే.. శివసేన పార్టీ, రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కరోనా బారినపడిన ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్లో...
దేశం మొత్తం మరోసారి మహారాష్ట్ర వైపు చూస్తోంది.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన.. అయితే,...